Stock Market Today End in Green

Indian Markets End in Green | లాభాలతో ముగిసిన సెన్సెక్స్ – నిఫ్టీ

 Stock Market: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అలాగే భారత్–యూరోపియన్(India–EU) యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement)పై సానుకూల అంచనాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా మార్కెట్లు రోజంతా బలంగా కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344.68 వద్ద స్థిరపడింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 25,342 వద్ద…

Read More
Sunetra Pawar Likely to Lead NCP After Ajit Pawar’s Death

Sunetra Pawar | సునేత్ర పవార్ ఎన్సీపీ అధినేతగా?

Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసింది. ఎన్సీపీ కీలక నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృ**తి చెందడం ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ(NCP)కి కొత్త నాయకత్వం ఎవరు అన్న చర్చ మొదలైంది. అజిత్ పవార్ మరణం తర్వాత పార్టీ అధినేతగా ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ పేరు బలంగా వినిపిస్తోంది. శరద్ పవార్‌తో విభేదాల అనంతరం ఎన్సీపీ…

Read More
Gunasekhar on Rajamouli Rajamouli’s Best Film

Rajamouli’s Best Film | రాజమౌళి కెరీర్‌లో ఆ సినిమానే బెస్ట్ సినిమా: డైరెక్టర్ గుణశేఖర్

Rajamouli’s Best Film: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు వినగానే బాహుబలి, RRR వంటి వెయ్యి కోట్ల బ్లాక్‌బస్టర్లు గుర్తుకొస్తాయి. అయితే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్(Director Gunasekhar ) అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. రాజమౌళి కెరీర్‌లో ఇప్పటికీ ‘ఈగ’ నే బెస్ట్ సినిమా అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో పాల్గొన్న గుణశేఖర్, రాజమౌళి క్రియేటివిటీని ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘కంటికి సరిగ్గా కనిపించని ఒక ఈగను…

Read More
Ajit Pawar sudden death in plane crash

Ajit Pawar Death | దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, అమిత్ షా

Ajit Pawar Death: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(AjitPawar) ప్రాణాలు కోల్పోయారు. బారామతి సమీపంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరొకరు ఐదు మంది మరణించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి(Condolences) వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు…

Read More
India and the EU have signed a major trade agreement during the Union Budget

India–EU Trade Deal | బడ్జెట్‌లో ప్రజలకు ఊరట..భారత్–ఈయూ డీల్‌తో ధరల తగ్గుదల

India–EU Trade Deal: యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ దేశ ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త వెలువడింది. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంతో దేశంలో పలు దిగుమతి వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమక్షంలో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ ఒప్పందం ప్రకారం, ఈయూ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే 96.6 శాతం…

Read More
Telangana municipal elections schedule announced by election commission

Municipal Elections in Telangana | మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం.. ఫిబ్రవరి 11న పోలింగ్

Telangana Municipal Elections: తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28వ…

Read More
Amaravathi farmers to receive plots through CRDA e-lottery system

Amaravathi Farmers | అమరావతి రైతులకు శుభవార్త….లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు

Amaravathi Farmers: రాజధాని అమరావతి రైతులకు సీఆర్డీఏ భారీ శుభవార్త అందించింది. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్లాట్ల కేటాయింపును చేపట్టనున్నట్లు ప్రకటించింది. రైతులు కోరుకున్న ప్రాంతాల్లో ఈ-లాటరీ విధానం ద్వారా స్థలాలను కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 29వ తేదీన ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు వెల్లడించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులకు మళ్లీ ఊపొచ్చింది. ఈ క్రమంలో దశలవారీగా రైతులకు…

Read More