Rajam municipal workers prepare for relay hunger strikes and possible strike under Ramamurthy Naidu’s lead, demanding solutions for long-pending issues.

రాజాంలో మున్సిపల్ కార్మికుల ఆందోళనకు సన్నాహం

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఉద్యమానికి సన్నాహం ప్రారంభమైంది. రాజాం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు, అధ్యక్షులు పి.లక్ష్మి, కార్యదర్శి కె.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ ప్రకటన ఇచ్చారు. రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ రాజాం 2005లో నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుండి 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. నగర విస్తరణ ఎక్కువైనా కార్మికుల సంఖ్య…

Read More
Awareness programs, free eye check-ups, student competitions, and first aid training at NSS special service camp in GMRIT Rajam.

రాజాం జిఎంఆర్ ఐటీలో ఎన్ఎస్‌ఎస్ ప్రత్యేక సేవా శిబిరం

రాజాం జిఎంఆర్ ఐటి ఎన్ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తాటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న 7 రోజుల ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శుక్రవారం మూడో రోజు అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా గ్రామంలో పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎం.పి.యూ.పి. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గార రాంబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో, మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధాలపై ప్రభావం, ఆర్థిక నష్టాలను వివరించారు. ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్ల నినాదాలు…

Read More
MLA Kondru Murali Mohan participated in pension distribution and provided financial aid through the CM Relief Fund to support needy families in Rajam.

రాజాం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం

విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రాజాం టౌన్ 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అందించిన సహాయం ప్రాముఖ్యతను వివరించారు. రాజాం తెదేపా కార్యాలయంలో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న టంకాల చంద్రమోహన్ కు అనారోగ్య చికిత్స నిమిత్తం ₹1,62,812 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. అదే కాలనీలో రౌతు గౌరి కుమారుడు గణేష్ మరణం తరువాత, ఆయన…

Read More
MLA Murali Mohan visited flood-affected villages in Rajam Mandal, assuring farmers that the government will support them. He instructed officials to submit a damage report.

పంటల నష్టంపై ఎమ్మెల్యే మురళీమోహన్ పరిశీలన

విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రాజాం మండల పరిధిలో గల ఓమ్మి, గుయ్యాన వలస గ్రామాల్లో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని పరిశీలించడానికి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ బుధవారం ఈ గ్రామాలను సందర్శించారు. ఆయన పంటల పరిస్థితిని పరిశీలిస్తూ, వ్యవసాయ అధికారులను నష్టం గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొన్న నష్టం చాలా తీవ్రంగా ఉందని, ప్రభుత్వం వారి పట్ల ఎప్పుడూ సహాయభావనతో…

Read More
Former Minister Kondru Murali Mohan emphasized the impact of the "Palle Panduga" program in promoting rural development in Rajam constituency. He announced free gas cylinders for women as a Diwali gift.

“పల్లె పండుగ” కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్

విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో “పల్లె పండుగ%”కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా గ్రామీణా ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. మంగళవారం నాడు రేగిడి ఆమదాల వలస మండలంలో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ది చేసేందుకు అనేక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన…

Read More
Former Minister Kondru initiated the construction of CC roads and canals in multiple villages as part of the government's Palleturu Panduga program, allocating ₹30 crore.

రాజాం నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కొండ్రు మురళీమోహన్

ఈరోజు మాజీ మంత్రివర్యులు & రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు పలు గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమoలోరాజాం రూరల్శ్యాం పురం గ్రామo లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపనవంగర మండలం సంగాo గ్రామం లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన చేశారురాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది అని కొండ్రు అన్నారు.నియోజకవర్గ మొత్తం 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి…

Read More
Kondru Murali Mohan, MLA from TDP, inaugurated the Anna Canteen in Rajam, serving food to the needy and expressing pride in Chandrababu Naidu's welfare initiative.

అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కోండ్రు మురళీమోహన్

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ బుధవారం నాడు రాజాం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి.వారితో కలిసి భోజనం చేసారు.ఆహారం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకొని వారితో కాసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యడం చాలా సంతోషదాయకంగా ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు.దీనిపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేదల…

Read More