Ganja Bag Detected at Kazipet Railway Station

కాజీపేట రైల్వే స్టేషన్లో గంజాయి బ్యాగ్ గుర్తింపు

కాజీపేట రైల్వే స్టేషన్‌లో రహస్యంగా దాచిన గంజాయి బ్యాగ్‌ను పోలీస్ జాగిలం గుర్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయి తరలింపు జరుగుతుందనే సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం అక్కడ తనిఖీలు చేపట్టింది. స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఫ్లాట్‌ఫాం 1 చివర వరంగల్ వైపున ఉన్న ప్రయాణికుల బెంచ్ వద్ద రహస్యంగా దాచిన బ్యాగ్‌ను గుర్తించారు. పోలీస్ జాగిలం నిర్దేశించిన…

Read More
Warangal transport officer Jaipal Reddy led a bike rally with 200 riders, promoting road safety and helmet use as part of Telangana’s safety campaign.

రోడ్డు భద్రతపై అవగాహన.. హెల్మెట్ తో బైక్ ర్యాలీ!

రోడ్డు ప్రయాణాల సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని వరంగల్ రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వరంగల్ రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. నాయుడు పంపు జంక్షన్ వద్ద 200 మంది ఫోర్త్ బెటాలియన్ పోలీసులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరి…

Read More
CP Amber Kishore Jha inaugurated a football match between Central Zone and Armed Police as part of Warangal Police Sports Meet 2025.

వరంగల్ పోలీస్ స్పోర్ట్స్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం

మూడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 క్రీడా పోటీల్లో భాగంగా కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్స్ పాఠశాల మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్, ఆర్ముడ్ పోలీస్ విభాగాల మధ్య జరిగిన ఈ పోటీకి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి ఆటగాళ్లను పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా పోలీసు విభాగాల…

Read More

అన్నారం షరీఫ్ లో మూడు రోజులపాటు ఉర్సు ఉత్సవాలు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు హజ్రత్ యాకూబ్ షావలి ఉర్సు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లిస్తారు. వక్స్ బోర్డు అధికారులు భక్తుల సౌకర్యాల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read More
EX-MLA Nannapaneni Narender criticized Congress for deceiving farmers ahead of Panchayat elections and organizing a protest against their actions.

రైతుల మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యచరణ

గ్రామపంచాయతీ ఎన్నికల ఉన్నందున కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసేందుకు కార్యచరణ రూపొందించుకుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డారు. రైతు భరోసా పై మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో నేడు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోసం చేసే ప్రయత్నం…

Read More
CPI Party, led by leaders like Takkalapalli Srinivas Rao, organized a massive rally from Warangal Railway Station to Chaurasta to mark its 100 years. The rally highlighted the party's long-standing struggle for the underprivileged.

సిపిఐ పార్టీ 100వ వార్షికోత్సవ ర్యాలీ విశేషాలు

సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి తిరుగులేని పోరాటం సాగిస్తున్నది. ఈ ఉత్సవానికి సంబంధించి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పార్టీ యొక్క ఘనచరిత్రను చాటిచెప్పే విధంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, “దేశంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం…

Read More
Konda Surekha emphasized that Christ's teachings are not just for one religion but guide all of humanity. She participated in Christmas celebrations in Warangal.

ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని కొండా సురేఖ

రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ మాట్లాడుతూ, “ఏసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని, అవి సర్వమానవాళికి మార్గదర్శకతను అందిస్తాయని” తెలిపారు. క్రిస్మస్ వేడుకలు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, వరంగల్ ఓ సీటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా, పాస్టర్లు…

Read More