
నిరుద్యోగ భృతి కోసం ఏఐవైఎఫ్ పోరాటం.. లోగో ఆవిష్కరణ
దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని, ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ విమర్శించారు. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల లోగోను శుక్రవారం నరసన్నపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ అమలు కాకపోవడంతో యువత నిరాశకు గురవుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను…