Farmers in P. Mallavaram achieved 24 bags per acre yield through cow-based natural farming, verified by agricultural officers during a harvest experiment.

పి.మల్లవరం రైతుల ప్రకృతి పద్ధతుల్లో కోత ప్రయోగం

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తూ స్థానిక రైతులు ధూళిపూడి వెంకటరమణ (బాబి), దడాల సత్తికొండ ఆధ్వర్యంలో గోవు ఆధారిత పద్ధతుల ద్వారా RNR 15048 రకం ధాన్యం పంటను సాగు చేశారు. ఈ పంటపై ధాన్యం కోత ప్రయోగాన్ని వ్యవసాయ శాఖ విఒ అజయ్ నిర్వహించారు. 5×5 మీటర్ల విస్తీర్ణంలో కోత నిర్వహించి, దిగుబడి పరంగా ఎకరానికి 24 బస్తాలు వచ్చినట్లు ధృవీకరించారు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎటువంటి…

Read More
MLA Jyothula Nehru strongly condemned YSRCP leader Bhumana’s alleged false remarks on Tirumala, calling it a dishonor to Hindu faith.

భూమన వ్యాఖ్యలపై జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం

తిరుమల పవిత్రతపై కుట్రలు దురుద్దేశపూరితమైనవి జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని లౌకికత్వం పేరుతో భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కూటమి సర్కారు మత స్వేచ్ఛకు ప్రాధాన్యత అన్ని మతాలను గౌరవించేలా కూటమి ప్రభుత్వం ముందుంటుందని నెహ్రూ తెలిపారు. పాస్టర్లకు నెలకి రూ.5000 గౌరవవేతనం మంజూరు చేయడమే ఇందుకు…

Read More
The T20 cricket tournament, organized by Sreekanth Speech Therapy and Welfare Association, started in Tuni.

శివ దత్ ఆధ్వర్యంలో టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాకినాడ జిల్లా తుని పట్టణంలో శ్రీకాంత్ స్పీచ్ తెరపి హిరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ టోర్నమెంట్‌ను డాక్టర్ బోడపాటికాంతం తనయుడు బోడపాటి శివ దత్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సేవా కార్యక్రమాలు మరియు టోర్నమెంట్ డాక్టర్ బోడపాటికాంతం చేసిన సమాజ సేవలు, ముఖ్యంగా చెవిటి మూగ అంగవైకల్యం కలవారికి విద్యాబుద్ధులు…

Read More
A cyber crime awareness program was conducted in Kotananduru Mandal to educate the public about cyber threats.

కోటనందూరు మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కోటనందూరు మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలంలో, పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ భిందు మాధవ్ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, పెద్దాపురం డిఎస్పీ శ్రీ శ్రీహరి రాజు మరియు తుని రూరల్ సర్కిల్ సీఐ శ్రీ జి. చెన్నకేశవరావు మార్గదర్శకత్వంలో ఆర్గనైజ్ చేయబడింది. సైబర్ నేరాల ప్రమాదాలు ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎస్ఐ…

Read More
Tallarevu's re-survey sabha sees Tahsildar Trinadh Rao warning negligent officials and assuring strict action against land encroachments.

తాళ్లరేవులో రీ సర్వేపై గ్రామసభ, తాసిల్దార్ హెచ్చరిక

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల పంచాయతీలో ఉప సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన రీ సర్వే గ్రామ సభ జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్ పి. త్రినాధరావు పాల్గొని, రీ సర్వే ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. అధికారులెవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 30 ఏళ్లుగా పటవల గ్రామంలో ఎన్సీసీ, అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారులకు పట్టాలు రాలేదని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించి అర్హులైన…

Read More
Murari Deputy Sarpanch Jasti Vasanth undertakes a Padayatra to Annavaram for Nehru’s victory and village development.

అన్నవరం కొండకు ఉప సర్పంచ్ వసంత్ పాదయాత్ర

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు జాస్తి వసంత్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నాను అని, గ్రామాభివృద్ధిని కోరుకుంటూ మొక్కులు చెల్లించడానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని ఆయన అనుచరులు తెలిపారు. పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం లోకి ప్రవేశించగానే ధర్మవరం వద్ద టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్వా వీరబాబు,…

Read More
Vijayasai Reddy revealed post-CID inquiry that Vikranth Reddy, son of YV Subba Reddy, played a key role in the Kakinada Port deal.

కాకినాడ పోర్టు కేసులో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి

కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక పాత్రధారి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని తెలిపారు. సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి, ఈ వ్యవహారంలో ముఖ్య వ్యక్తులు ఎవరో తనకు తెలుసని స్పష్టం చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా విక్రాంత్ రెడ్డికి కేవీ రావును పరిచయం చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే, తనకు పోర్టు యజమాని కేవీ రావుతో ఎలాంటి…

Read More