‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680…

Read More

కాకినాడలో వ్యాపార ఘర్షణ.. చాకుతో దాడి – ముగ్గురు అరెస్ట్

కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ వద్ద చోటు చేసుకున్న వాణిజ్య రగడ, ఉగ్రంగా మారి చాకుతో దాడికి దారితీసిన ఘటనలో మూడు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసు వివరణను సర్పవరం ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ఇతని ప్రకారం, కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద, భావనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారానికి సమీపంలో బాలాజీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరియు కృపా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహణ చేస్తున్న వాణిజ్యదారుల…

Read More

కాకినాడలో ప్రేమ ఘాతుకం: బాలిక హత్య, యువకుడి ఆత్మహత్య

కాకినాడ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రేమజంట మధ్య తలెత్తిన సమస్య చివరికి ఘోర హత్యా అనంతరం ఆత్మహత్యగా ముగిసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాలు: గొల్లప్రోలు మండలానికి చెందిన అశోక్ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ప్రేమలో ఉన్నాడు. వారి మధ్య గత కొంతకాలంగా సంబంధం కొనసాగుతోంది. కానీ ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదు, మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రేమ కథ…

Read More

కాకినాడ ఆటోనగర్‌ ప్లాట్లపై దేవాదాయశాఖ ఇబ్బందులు – ప్లాట్ల యజమానుల ఆవేదన

కాకినాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో, మెకానిక్ షెడ్లను తరలించేందుకు నాటి ప్రభుత్వం 1993లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (APIIC) ద్వారా సర్పవరంలో 18 ఎకరాల భూమి సేకరించింది. అనంతరం 2000లో ఏపీఐఐసీ నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన వారే ఆటోనగర్‌ను ఏర్పరచుకున్నారు. వాహనాల మరమ్మత్తు షెడ్లు, స్పేర్ పార్టుల దుకాణాలు, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పడి వందలాది కుటుంబాలు జీవనోపాధి సాగించాయి. అయితే, ఈ స్థిరాస్తులపై 2016లో పెద్ద సమస్య తలెత్తింది. దాదాపు 7.62…

Read More
Farmers in P. Mallavaram achieved 24 bags per acre yield through cow-based natural farming, verified by agricultural officers during a harvest experiment.

పి.మల్లవరం రైతుల ప్రకృతి పద్ధతుల్లో కోత ప్రయోగం

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తూ స్థానిక రైతులు ధూళిపూడి వెంకటరమణ (బాబి), దడాల సత్తికొండ ఆధ్వర్యంలో గోవు ఆధారిత పద్ధతుల ద్వారా RNR 15048 రకం ధాన్యం పంటను సాగు చేశారు. ఈ పంటపై ధాన్యం కోత ప్రయోగాన్ని వ్యవసాయ శాఖ విఒ అజయ్ నిర్వహించారు. 5×5 మీటర్ల విస్తీర్ణంలో కోత నిర్వహించి, దిగుబడి పరంగా ఎకరానికి 24 బస్తాలు వచ్చినట్లు ధృవీకరించారు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎటువంటి…

Read More
MLA Jyothula Nehru strongly condemned YSRCP leader Bhumana’s alleged false remarks on Tirumala, calling it a dishonor to Hindu faith.

భూమన వ్యాఖ్యలపై జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం

తిరుమల పవిత్రతపై కుట్రలు దురుద్దేశపూరితమైనవి జగ్గంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని లౌకికత్వం పేరుతో భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కూటమి సర్కారు మత స్వేచ్ఛకు ప్రాధాన్యత అన్ని మతాలను గౌరవించేలా కూటమి ప్రభుత్వం ముందుంటుందని నెహ్రూ తెలిపారు. పాస్టర్లకు నెలకి రూ.5000 గౌరవవేతనం మంజూరు చేయడమే ఇందుకు…

Read More
The T20 cricket tournament, organized by Sreekanth Speech Therapy and Welfare Association, started in Tuni.

శివ దత్ ఆధ్వర్యంలో టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాకినాడ జిల్లా తుని పట్టణంలో శ్రీకాంత్ స్పీచ్ తెరపి హిరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ టోర్నమెంట్‌ను డాక్టర్ బోడపాటికాంతం తనయుడు బోడపాటి శివ దత్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సేవా కార్యక్రమాలు మరియు టోర్నమెంట్ డాక్టర్ బోడపాటికాంతం చేసిన సమాజ సేవలు, ముఖ్యంగా చెవిటి మూగ అంగవైకల్యం కలవారికి విద్యాబుద్ధులు…

Read More