An awareness session was conducted in Khanapur Mandal for rice harvesting machine owners and drivers on safety and quality standards for paddy procurement. Key officials, including the Tahsildar and Agricultural Officer, participated in the meeting.

ఖానాపూర్ మండలంలో వరి కోత యంత్రాల అవగాహన సమావేశం

ఖానాపూర్ మండలంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాల యజమానులకు, డ్రైవర్లకు, మరియు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రములకు సంబంధించిన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరించే పద్ధతులు, వరి పొలాలు కోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మరియు వరి కోత యంత్రాలు పనిచేసే సమయంలో అనుసరించాల్సిన నియమాలు చర్చించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి. కిరణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి…

Read More
Monkey Attack in Khanapur Claims Woman's Life

ఖానాపూర్‌లో కోతుల దాడి, మహిళ మృతి

ఖానాపూర్ పట్టణంలోనీ విద్యానగర్ కాలనికి చెందిన బోగోని లక్ష్మి అనే మహిళ కోతులదాడికి మృతి చెందింన విషయం తెలిసిందే,తన ఇంటి ముందు కూచొని ఉన్న తను ఒక్కసారిగా ముకుమ్మదడిగా వచ్చిన కోతుల గుంపును చూసి ఇంటి లోపలి పరిగెత్తుకుంటూ భయపడి వెళ్లగా కింద పడి అక్కడిక్కడే మృతి చెందీంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి దాడులు జరిగిన చూసి చూడనట్టు పట్టించుకోనీ మున్సిపాలిటీ అధికారులు కాలనిలో జీవిస్తున్న ఉన్న ఇండ్ల లోకి చొరబడి విరాంగం చేస్తున్నాయని, పట్టణంలోని మహిళలు…

Read More
An Open House program was conducted at Khanapur Police Station to commemorate police martyrs, focusing on crime investigation processes and weapon usage for students.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు నిర్వహించే కేసుల దర్యాప్తు,ఆయుధాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More
In Khanapur, Nirmal district, a tribute was paid to police martyrs, honoring their sacrifices for public safety, with officials emphasizing the importance of their dedication.

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక స్టేషన్లో పోలీస్ అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం పోలీసులు నిరంతరం కఠినమైన విధులు నిర్వహిస్తున్నారన్నారు.పోలీసు అమరుల త్యాగాలు మారువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావ్, ఎస్ఐలు,పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More
In Khanapur, families of Gulf workers expressed joy over the Telangana government's NRI policy for overseas workers, reflecting on the past government's unfulfilled promises.

గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీపై హర్షం

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గల్ఫ్ కార్మిక కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై మాట్లాడారు.. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని అమలులోకి తేవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉపాధి…

Read More
Ayudha Puja was performed at Khanapur Police Station, led by CI Saidarao and SI Rahul. The ceremony was held with traditional rituals and Vedic chants by a priest.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో సాంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ

అనాదిగా వస్తున్న ఆచారాల వ్యవహారాల ప్రకారం. ప్రజారక్షణలో భాగంగా ప్రతి విజయదశమికి ఆయుధ పూజలు నిర్వహించరు… నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ సైదారావు. Si రాహుల్ ల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది ఆయుధాలకు సాంప్రదాయ బద్దంగా ప్రత్యేక అర్చకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజ నిర్వహించారు.

Read More
Thieves broke into Nallapochamma temple in Khanapur, stealing gold ornaments and silver idols. The priest discovered the robbery in the morning, prompting a police investigation.

ఖానాపూర్ నల్లపోచమ్మ గుడిలో దొంగతనం కలకలం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడిలో రాత్రి దొంగతనం చేసిన దొంగలు.. ఉదయం పురోహితుడు పూజకు వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం చూసి అవక్కియ్యాడు.. అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతడు,హరం ఓరిజిన్ బంగారం అనుకోని అర్నమెంట్ నగలను మరియు 2 తులాల వెండి విగ్రహాలు,ఇత్తడి నవగ్రహాలు,అమ్మవారి చీరెలను ను దోచుకెళ్లరు. సుమారు 30 వేలు రూపాలు విలువ ఉందని తెలిపిన పురోహితుడు విచరణ చేస్తున్న పోలీసులు.

Read More