
ఖానాపూర్ మండలంలో వరి కోత యంత్రాల అవగాహన సమావేశం
ఖానాపూర్ మండలంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాల యజమానులకు, డ్రైవర్లకు, మరియు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రములకు సంబంధించిన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరించే పద్ధతులు, వరి పొలాలు కోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మరియు వరి కోత యంత్రాలు పనిచేసే సమయంలో అనుసరించాల్సిన నియమాలు చర్చించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పి. కిరణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి…