Despite a favorable court ruling, villagers are obstructing Anjaneyulu from fencing his own land, alleging past disputes over temple land.

తన భూమిలో ఫెన్సింగ్‌కు అడ్డుగా గ్రామస్తుల నిరసన

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం తెరపైకి వచ్చింది. తన తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూమిలో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నిస్తున్నా, గ్రామస్తులు కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆంజనేయులు తెలిపారు. గతంలో ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్య ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కోర్టును ఆశ్రయించగా, తీర్పు తమకు అనుకూలంగా రావడంతో భూమికి కంచె వేసే పనులు మొదలుపెట్టామని, అయితే…

Read More
BC Welfare Association celebrates 42% reservation decision by Revanth Reddy, with sweet distribution and honours to leaders.

బీసీలకు 42% రిజర్వేషన్ పై ఘనంగా సంబరాలు

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి బీసీ కమ్యూనిటీకి 42% రిజర్వేషన్‌ను కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం సంబరాలు రేపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు….

Read More
Collector Pratik Jain urged farmers to cultivate millets as intercrops along with commercial crops for better income and sustainable farming.

చిరుధాన్యాల పై రైతుల దృష్టి పెంచాలి – కలెక్టర్

కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులను వాణిజ్య పంటలతో పాటుగా అంతర పంటగా చిరుధాన్యాలను పండించాలని సూచించారు. దోర్నాలపల్లి, బాస్ పల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ పద్ధతిలో చిరుధాన్యాల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్, ఈ విధానం రైతులకు లాభదాయకమని అన్నారు. రైతుల ఆర్ధిక స్థాయిని మెరుగుపరచడం ఈ పద్ధతితో సాధ్యమని అన్నారు. వాణిజ్య పంటలతో పాటు చిరుధాన్యాలను పండించడం ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. చిరుధాన్యాల సాగు…

Read More