Former MLA Vasupalli Ganesh Kumar helped a kidney patient regain life through timely medical support, earning heartfelt gratitude from the patient's family.

కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్

దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడు తన జీవితాన్ని తిరిగి పొందేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం, బాధితుడు మరియు అతని భార్య షర్మిల వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసిపోయి, ఆయనకు స్వీట్స్ మరియు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. షర్మిల మాట్లాడుతూ, తన భర్త పోతున చంద్రశేఖర్ మరియు ఆమె ఇద్దరు పిల్లలతో కలసి సంతోషంగా జీవించేవారమని…

Read More
In a press meet, MLA Vamsikrishna Srinivas criticized former CM YS Jagan for not holding media conferences during his tenure and raised concerns about corruption in private building acquisitions for secretariats.

వైయస్ జగన్ పర్యవేక్షణపై వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు

విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టినారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి ఉన్నంతవరకు ఏ రోజు కూడా మీడియా సమావేశాలు పెట్టలేదు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్షం అంటే డి అంటే డి అనేటట్టు ఉండాలి అని, రెడ్ బుక్ సాంప్రదాయం వచ్చిందని,…

Read More
asupalli Ganesh Kumar provided ₹5,000 financial assistance to Kadiri Apparao's family for the expenses related to his mother's death anniversary. This support reflects his commitment to the community in Visakhapatnam.

కదిరి అప్పారావుకు ఆర్థిక సాయం అందించిన వాసుపల్లి గణేష్

విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గ 39వ వార్డుకు చెందిన కదిరి అప్పారావు కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించారు. బుధవారం ఉదయం ఆశీలమెట్ట కార్యాలయంలో సొంత నిధులతో రూ. 5000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. కదిరి అప్పారావు తల్లి కదిరి కళ్యాణి ఇటీవల మరణించడంతో, ఆమె వర్ధంతి ఖర్చులకు ఈ సాయం ఇచ్చారు. వాసుపల్లి గణేష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ ప్రజలతో తనది విడదీయరాని బంధమని చెప్పారు. ప్రజల…

Read More
Former MLA Vasupalli Ganesh Kumar visited YSRCP leader Neelapu Sarveshwar Reddy, who is recovering from illness. He wished for his speedy recovery and offered support.

వైసీపీ నేత నీలాపు సర్వేశ్వర రెడ్డిని పరామర్శించిన వాసుపల్లి గణేష్

27వార్డు వైసిపి అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర రెడ్డి నీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివేకానంద హాస్పటల్లో చికిత్స పొందుతున్న నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని మంగళవారం ఉదయం వైసీపీ శ్రేణులతో కలిసి పలకరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని వాసుపల్లి గణేష్కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు,…

Read More
Former YSRCP MLA Vasupalli Ganesh Kumar celebrated the conclusion of Navaratri with Maha Homa in Vizag, expressing gratitude for his position and community support.

వాసుపల్లి గణేష్ కుమార్ గారి నవరాత్రుల మహా హోమం

విశాఖపట్నం సౌత్ మాజీ వైయస్సార్సీపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 104 ఏరియా లో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ముగింపుకార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా హోమం నిర్వహించారు. మరియు ఈరోజు స్వామివారి నిమర్జనం కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ మా సౌత్ నియోజకవర్గ ప్రజలు నేనే ఎమ్మెల్యే అని గౌరవిస్తున్నారు ప్రజలు ఏ రోజు కూడా నన్ను ద్వేషించలేదు నేను ఈరోజు ఈ స్థాయిలో…

Read More
The North Andhra People's Organization demands the central government to withdraw the privatization of the Visakh Steel Plant, ensuring job security and adequate funding for operations.

విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణను కేంద్రం భేషత్తుగా విరమించుకోవాలి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించాలి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ను సొంత గనులు కేటాయించాలి స్టీల్ ప్లాంట్ కు 10,000 కోట్ల రూపాయలు నిధులు వెంటనే వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని విరమించుకోవాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులను ఇతర ప్లాంట్ కు బదిలీ చేయడాన్ని…

Read More
విశాఖలో ఏడుగుళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం జనసేన నాయకులు వినతి పత్రం సమర్పించారు. డాక్టర్ కందుల నాగరాజు, ప్రజల ఆకాంక్షలు తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

విశాఖలో ఏడుగుళ్ళ ప్రాంత అభివృద్ధి…. డాక్టర్ కందుల నాగరాజు వినతి….

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలని కోరారు. శనివారం, జీవీఎంసీ కమిషనర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా, 75 ఏళ్ల నుంచి ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అతని ప్రకారం, నగరం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఏడుగుళ్ళ ప్రాంతం మాత్రం అనుకూల మార్పులు పొందడం లేదని చెప్పారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను…

Read More