February 18, 2026
A1tv Telugu News

Category : Visakhapatnam South

M.SATYANARAYANA
9392919521

APVISAKHAPATANAMVisakhapatnam South

కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన వాసుపల్లి గణేష్ కుమార్

admin
దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడు తన జీవితాన్ని తిరిగి పొందేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం, బాధితుడు...
VISAKHAPATANAMVisakhapatnam South

వైయస్ జగన్ పర్యవేక్షణపై వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు

admin
విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టినారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి ఉన్నంతవరకు ఏ...
APVISAKHAPATANAMVisakhapatnam South

కదిరి అప్పారావుకు ఆర్థిక సాయం అందించిన వాసుపల్లి గణేష్

admin
విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గ 39వ వార్డుకు చెందిన కదిరి అప్పారావు కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించారు. బుధవారం ఉదయం ఆశీలమెట్ట కార్యాలయంలో సొంత నిధులతో...
APVISAKHAPATANAMVisakhapatnam South

వైసీపీ నేత నీలాపు సర్వేశ్వర రెడ్డిని పరామర్శించిన వాసుపల్లి గణేష్

admin
27వార్డు వైసిపి అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర రెడ్డి నీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివేకానంద హాస్పటల్లో చికిత్స...
APVISAKHAPATANAMVisakhapatnam South

వాసుపల్లి గణేష్ కుమార్ గారి నవరాత్రుల మహా హోమం

admin
విశాఖపట్నం సౌత్ మాజీ వైయస్సార్సీపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 104 ఏరియా లో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ముగింపుకార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా హోమం...
APVISAKHAPATANAMVisakhapatnam South

విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన

admin
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణను కేంద్రం భేషత్తుగా విరమించుకోవాలి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించాలి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ను సొంత గనులు కేటాయించాలి స్టీల్...
APVISAKHAPATANAMVisakhapatnam South

విశాఖలో ఏడుగుళ్ళ ప్రాంత అభివృద్ధి…. డాక్టర్ కందుల నాగరాజు వినతి….

admin
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలని కోరారు. శనివారం, జీవీఎంసీ కమిషనర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు....