A rice procurement center was inaugurated at Narlapur under the IKP, urging farmers to avoid middlemen and make use of government facilities for selling their crops.

నార్లపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్‌లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాజా మాజీ సర్పంచ్ అమర సేనా రెడ్డి మరియు ఐకెపి సిసి లక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో రైతులు తమ ఉత్పత్తిని నేరుగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే సౌకర్యం అందిస్తున్న ఈ కేంద్రం రైతులకు పెద్ద ఉపకారం కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, “రైతులు…

Read More
Dubakka constituency Congress leader Cheruku Srinivas Reddy organized a program to raise awareness on the protection of the Indian Constitution and to oppose anti-people policies.

కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంసిద్ధాన్ కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి దేశ పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలం వడియారం, కర్నాల్ పల్లి, చేగుంట గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంసిద్ధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, యువజన…

Read More
A DCM collided with a container on Tupran highway. The driver was trapped in the cabin and injured. Locals rescued him and sent him to the hospital.

తూప్రాన్ హైవే పై డీసీఎం ప్రమాదం, డ్రైవర్‌కు గాయాలు

మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై హల్తి వాగు సమీపంలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న డీసీఎం ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీఎం డ్రైవర్ కబ్రిష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను తీవ్ర గాయాలపాలవడంతో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్…

Read More
Medak MLA Mainampally Rohith Reddy focuses on development and welfare, launching key initiatives.

మెదక్‌లో అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ కృషి

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జైసంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహించి ప్రజల మద్దతు పొందారు. అనంతరం రేషన్ షాపులో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందజేశారు. అలాగే మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు పురుగులు పట్టిన…

Read More
SI Narayana Goud warned that strict action will be taken against illegal sand and soil transport under the WALTA Act.

అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు… ఎస్సై నారాయణ గౌడ్

చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ మాట్లాడుతూ, వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా ఇసుక లేదా మట్టిని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వాల్టా చట్టం ప్రకారం అక్రమ ఇసుక రవాణాకు…

Read More
Students turned into teachers and celebrated Self-Governance Day at Nizampet Primary School.

నిజాంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సింధు, డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓగా సాత్విక్ బాధ్యతలు నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం సమాజంలో బాధ్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, స్వయం నియంత్రణ పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ…

Read More
Varaprasad’s family conducted Annadanam at Seva Bharati Hostel, Ramayampet, on the occasion of Vihas’ birthday.

రామయంపేటలో సేవాభారతి అవాసంలో అన్నప్రసాద విరణ

“ప్రార్థించే పెదవులకన్న సహాయం చేసే చేతులు మిన్న” అని ప్రతి ఒక్కరూ సేవాభావంతో జీవించాలని వరప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాభారతి స్వామి వివేకానంద అవాస విద్యాలయంలో అన్నప్రసాద విరణ చేపట్టారు. మెదక్ పట్టణానికి చెందిన వరప్రసాద్ తన కుమారుడు విహస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాలయంలో ఉన్న విద్యార్థులకు అన్నప్రసాదం పంపిణీ చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. తన అన్నవారిలా విద్యార్థులకు మద్దతుగా…

Read More