
నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను పెంచుతూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు పరీక్షలకు నిరభ్యంతరంగా హాజరయ్యేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, ఎలాంటి…