MLA Kolikapudi Srinivas Rao announces a plan to create 11,500 jobs and develop Tiruvuru as an industrial hub, aiming for rapid constituency growth.

తిరువూరు అభివృద్ధికి 11,500 ఉద్యోగాల ప్రణాళిక – కొలికపూడి

తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు యువతకు అద్భుత శుభవార్త అందించారు. తన తొలి ప్రెస్ మీట్‌లోనే నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 11,500 ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కొలికపూడి మాట్లాడుతూ, తిరువూరును ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల నియోజకవర్గం…

Read More
MLA Kolikapudi Srinivasa Rao inaugurated the Samaikya Press Club in Tiruvuru with prayers and addressed journalists, showcasing his support for media.

తిరువూరులో సమైక్య ప్రెస్ క్లబ్ ఘన ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో బోసు బొమ్మ సెంటర్ వద్ద సమైక్య ప్రెస్ క్లబ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రెస్ క్లబ్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. తదుపరి, కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులను ఉద్దేశించి కొలికపూడి శ్రీనివాసరావు ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అమూల్యమని, సమైక్య ప్రెస్ క్లబ్ వంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సేవలందిస్తాయని అన్నారు….

Read More
Helping Hands Group in Thiruvuru has been organizing blood donation camps since 2012, aiding people in emergencies with selfless service and community support.

తిరువూరులో సేవా మనసుతో హెల్పింగ్ హాండ్స్ రక్తదాన కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గo తిరువూరు పట్టణంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో 2012 నుండి రక్తదాన కార్యక్రమాలను చేస్తూ ఎందరో ప్రాణాపాయపరిస్థితిలో ఉన్న వారికి రక్తదానంచేస్తూఎటువంటి ధనాపేక్ష లేకుండా రక్త దానమే ప్రాణదానం అనే నినాదంతో హెల్పింగ్ హాండ్స్ గ్రూపుగా జర్నలిస్టులే ప్రజాసేవలో ముందుండటం గమనార్హం, ఈ హెల్పింగ్ హాండ్స్ గ్రూపులో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, యువతి, యువకులు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉదార స్వభావం కలిగిన అనేక మంది ఉండడం గమనార్హం, వీరు చేస్తున్న సేవాభావాన్ని…

Read More
CPI(M) State Secretary V. Srinivasa Rao conducted a meeting with party workers in Tiruvuru town, guiding them on public issues as part of the public struggle program.

తిరువూరు పట్టణంలో ప్రజాపోరు సమావేశం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసు నందు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తిరువూరు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై కొనసాగే ప్రజాపోరు తిరువూరు నియోజకవర్గంలో విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిత్దేశాన్ని చేశారు.

Read More
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అట్ల ప్రగడ గ్రామంలో నరేడ్ల వీరారెడ్డి భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలపై వేంపాటినాగేష్ కుమారుడు వేంపాటిరవి మీడియా ముఖంగా స్పందించారు.

అట్ల ప్రగడ గ్రామంలో భూవివాదంపై వేంపాటి రవి స్పందన

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అట్ల ప్రగడ గ్రామంలో భూవివాదాలు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు నరేడ్ల వీరారెడ్డి మాభూములను ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో, ఈ భూమి వివాదం చర్చకు గురైంది. ఈ భూవివాదంలో నిజాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి వేంపాటినాగేష్ కుమారుడు వేంపాటిరవి స్పందించారు. A1tv సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణతో ఆయన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో…

Read More
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో నరెడ్ల వీరారెడ్డి భూక్రమణ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి, సిద్ధారెడ్డి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

నరెడ్ల వీరారెడ్డి భూక్రమణ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే స్పందన

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండల పరిధిలో అట్ల ప్రగడ గ్రామంలో భూఆక్రమణ వివాదాలు త్రికాలం మీద వెలుగులోకి వస్తున్నాయి. వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి తనకు చెందిన మాభూములను ఆక్రమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్తులూరి అనసూయమ్మ తన పుట్టింటి వారు ఇచ్చిన భూమిని నరెడ్ల వీరారెడ్డి మరియు ఆయన సోదరుడు సిద్ధారెడ్డి ఆక్రమించారని చెప్పింది. ఈ విషయాన్ని “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు….

Read More
అట్లప్రగడ గ్రామంలో భూసమస్య వివాదం సంభవిస్తోంది. వైఎస్ఆర్సిపి నాయకుడు తన భూమిని అక్రమంగా లాక్కున్నాడని ఫిర్యాదు చేశాడు.

అట్లప్రగడలో భూసమస్య వివాదం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, అట్లప్రగడ గ్రామంలో భూసమస్య చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు నరెడ్ల వీరారెడ్డి తన భూమిని అక్రమంగా లాక్కున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై స్థానిక శాసనసభ్యులు కొలిక పూడి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదు అనంతరం, గ్రామంలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. గ్రామస్తుల మధ్య ఈ వివాదం బహిరంగ చర్చలకు దారితీస్తోంది. భూములపై ఈ అనుమానాలు, అనేక వర్గాల మధ్య విబజనలకు కారణమవుతున్నాయి. నియోజకవర్గంలో ఇది తీవ్ర ప్రజా ఆసక్తిని…

Read More