
రాజవొమ్మంగిలో పశు వైద్యశాల తనిఖీలు, అవగాహన
రాజవొమ్మంగి మండలంలోని పలు పశు వైద్యశాలలను తనిఖీ చేయడానికై డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షేక్ అహ్మద్ పర్యటించారు. ఆయా కేంద్రాల్లో సేవల నాణ్యత, పశువులకు అందుతున్న చికిత్సలపై సమీక్ష చేశారు. అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ తనిఖీల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణపై ముఖ్యమైన సూచనలు చేశారు. అంటువ్యాధుల నివారణ కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కాళ్ళ వ్యాధి, గొంతు వాపు వంటి వ్యాధుల పట్ల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ తరహా…