A mega blood donation camp was held in Bhainsa by the police to honor martyrs, with ASP Avinash Kumar and officers participating to highlight their sacrifices.

భైంసాలో పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఏ ఎస్ పి అవినాష్ కుమార్ సీఐ లు, ఎస్సైలు, కానిస్టేబుల్ పాల్గోనీ రక్త దానం చేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని…

Read More
Four students from the Bhainsa Social Welfare Boys Hostel went missing, raising concerns among parents.

భైంసా బాలుర వసతి గృహంలో విద్యార్థులు మిస్సింగ్

నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం ఉదయం చరణ్ 6 వ తరగతి,రాకేష్, 8వ తరగతి,కేశవ్ 6వ తరగతి,ఈశ్వర్ 5 వ తరగతి అనే 4 గురు విద్యార్థుల మిస్సింగ్ అయ్యారు.ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.తల్లి తండ్రులకి సమాచారం ఇవ్వడంలో హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ నిర్లక్షం వహించారంటూ పేరెంట్స్ వాపోతున్నారు.విద్యార్థుల మధ్య నిన్న రాత్రి గొడువ జరిగినట్లు అక్కడి మరో విద్యార్థి పేర్కొన్నారు. ఏప్పటిలాగే రోజు ప్రొద్దున పిల్లలకి…

Read More
During the Sharannavaratra festival, devotees gather in Basar to seek blessings from Goddess Kalaratri, participating in special rituals and free meals.

బాసరలో కాళరాత్రి అమ్మవారి దర్శనం

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్స‌వాలలో 7వ రోజు మూలా నక్షత్రం అమ్మవారు “కాళరాత్రి దేవి” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి విశేష మూలానక్షత్ర సరస్వతి పూజ అష్టోత్తరనామార్చన లతో చతుఃషష్టి ఉపచార పూజాది కార్యక్రమాలను వైదిక బృందం నిర్వహించి వివిధ కూరగాయలతో ‘కిచిడి’ నైవేద్యాన్ని నివేదించారు. అమ్మవారి మూలా నక్షత్రం అక్షరాభ్యాసానికి విశేషమైనందున భక్తుల రద్దీకి తగినట్లు ఈ రోజు ప్రాతః కాలం 02-00గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక…

Read More
A voter registration drive for graduates was held in Watoli village, with local BJP leaders urging eligible individuals to register for their voting rights.

వాటోలి గ్రామంలో ఓటు నమోదు కార్యక్రమం

ముధోల్ నియోజకవర్గం బైంసా మండలం వాటోలి గ్రామంలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 2021 సంవత్సరము ముందు డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పట్టభద్రుడు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని…

Read More
The Navaratri celebrations at Gattu Maisamma Temple in Bainsa featured special pooja ceremonies, emphasizing the importance of Hindu Dharma and unity among devotees.

గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఉదయం 8.30 హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని అందరూ ఒక్కటే సనాతన హిందూ ధర్మం గురించి ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణము పిల్లలకు చెప్పడం మరియు దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందడుగు…

Read More
Women and members of the Hindu Dharma Raksha Samiti demand an investigation into illegal arrests of youth, urging authorities to act after assessing the situation.

యువతపై అక్రమ అరెస్టులపై మహిళల విజ్ఞప్తి

అన్యాయాన్ని అడ్డుకొన్న యువత పై అక్రమ అరెస్టులు,కేసులు చేయకుండా నిజ నిజాలు తెలుసుకుని పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన పలువురు మహిళలు,హిందూ ధర్మ రక్షక సమితి సభ్యులు శుక్రవారం పట్టణంలోని ఏఎస్పీ అవినాష్ కుమార్ కార్యాలయoలో తమ బాధను విన్నవించి,వినతి పత్రం అందించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ… రెండు రోజుల క్రితం కుబీర్ మండలానికి చెందిన ఓ వర్గనికి చెందిన మైనర్ అమ్మాయిని బెదిరించి,అత్యాచారానికి యత్నించిన మరొక వర్గనికి చెందిన యువకుడిని పలువురు హిందువులు…

Read More
MLA Pawan Ramarao Patel emphasized that officials must ensure a hassle-free experience for devotees during the Sharannavaratri celebrations at Basar Saraswati temple.

శరన్నవరాత్రి ఉత్సవాలపై ఎమ్మెల్యే పవార్ రామారావు సూచనలు

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రాజన్న అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం అయితే ఊరుకునేది లేదని ఆలయ అధికారులను హెచ్చరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి, భక్తులు రానున్న…

Read More