Harish Rao supporting a medical student education loan in Siddipet

పేద విద్యార్థిని వైద్య విద్యకు భరోసా: హరీష్ రావు దాతృత్వం

Siddipet: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు పేద విద్యార్థిని వైద్య విద్య కొనసాగింపుకు ఆర్థిక భరోసా కల్పించారు. మమత అనే విద్యార్థినికి పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో కళాశాల యాజమాన్యం ఏటా రూ.7.50 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలియజేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబం బ్యాంకులో విద్యా రుణానికి దరఖాస్తు చేయగా, ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడే లోన్ మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది…

Read More
KCR during the 2009 indefinite hunger strike for Telangana statehood

Telangana Movement History | కేసీఆర్ ఆమరణ దీక్ష నేటికీ 16 ఏళ్లు…దాస్య శృంఖలాలు తెంచి

Telangana Movement History: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ఆయన కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా రంగధాంపల్లి ప్రాంతానికి బయలుదేరి దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటి పోలీసులు ఆయనను అక్కడికే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ALSO READ:iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ…

Read More
Komuravelli Mallanna railway station construction nearing completion

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త త్వరలో ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్

Komuravelli Mallanna Railway Station:సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్న కొత్త రైల్వే స్టేషన్(Railway Station) పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.  ALSO READ:Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి   మొత్తం నిర్మాణంలో 96% పనులు పూర్తికావడం వల్ల స్టేషన్ త్వరలోనే ప్రజల వినియోగానికి సిద్ధం కానుంది. కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna)…

Read More
Commissioner Anuradha reviewed the annual police firing practice. She emphasized that training enhances police skills and confidence.

పోలీసు ఫైరింగ్ ప్రాక్టీస్ పరిశీలించిన కమిషనర్ అనురాధ

నంగునూరు మండలం రాజగోపాలపేట ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె యం.పీ 5 రైఫిల్, గ్లాక్ పిస్టల్‌లతో స్వయంగా ఫైరింగ్ చేసి పోలీసు సిబ్బందిని ప్రోత్సహించారు. పోలీస్ అధికారులకు 9 ఎం ఎం పిస్టల్, ఎస్ ఎల్ ఆర్, ఇన్సాస్ వంటి ఆయుధాలతో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా పోలీసులకు వ్యూహాత్మక…

Read More
Siddipet police personnel excelled in sports, winning multiple medals. Commissioner Anuradha congratulated them.

మెడల్స్ గెలుచుకున్న పోలీస్ సిబ్బందికి కమీషనర్ అభినందనలు

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు, క్రీడా పోటీలలో సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ సిబ్బంది మెడల్స్ సాధించారు. పోలీస్ కమీషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్, విజేతలను అభినందించారు. కరాటేలో స్వర్ణం, పవర్ లిఫ్టింగ్‌లో రజతం, బాడీ బిల్డింగ్‌లో రజతం, టెన్నిస్‌లో కాంస్య పతకాలు సాధించడం గర్వించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ అనురాధ మాట్లాడుతూ, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్రీడా పోటీలలో మెడల్స్ సాధించడం ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత…

Read More
Aghori causes chaos at Komuravelli temple, attacks man with a knife, destroys reporter's mobile. Police register case and begin investigation.

కొమురవెల్లి ఆలయ దగ్గర వీరంగం సృష్టించిన అఘోరి

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాల్లో ఓ అఘోరి వీరంగం సృష్టించాడు. ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడం, అక్కసుతో రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేయడం కలకలం రేపాయి. ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చేర్యాల పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్ధితిని నియంత్రించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఘటనను పరిశీలించారు. అఘోరి చేస్తున్న అరాచకాలకు భక్తులు భయపడుతున్నారని, అతడిపై కఠిన చర్యలు…

Read More
Devotees performed special pujas and decorations at Maha Ganapati Temple, Pragnyapur, on Sankashti Chaturthi, followed by Annadanam and prasadam distribution.

మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి విశేష పూజలు

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని మహాగణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి విగ్రహానికి విశేష అలంకరణ చేసి, భక్తుల కోసం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. స్వప్న బిక్షపతి యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. గణపతి మంత్రోచ్చారణలతో ఆలయం భక్తి మయంగా మారింది. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రభాకర్, కుర్ర సాయి…

Read More