Commissioner Anuradha reviewed the annual police firing practice. She emphasized that training enhances police skills and confidence.

పోలీసు ఫైరింగ్ ప్రాక్టీస్ పరిశీలించిన కమిషనర్ అనురాధ

నంగునూరు మండలం రాజగోపాలపేట ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె యం.పీ 5 రైఫిల్, గ్లాక్ పిస్టల్‌లతో స్వయంగా ఫైరింగ్ చేసి పోలీసు సిబ్బందిని ప్రోత్సహించారు. పోలీస్ అధికారులకు 9 ఎం ఎం పిస్టల్, ఎస్ ఎల్ ఆర్, ఇన్సాస్ వంటి ఆయుధాలతో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా పోలీసులకు వ్యూహాత్మక…

Read More
Siddipet police personnel excelled in sports, winning multiple medals. Commissioner Anuradha congratulated them.

మెడల్స్ గెలుచుకున్న పోలీస్ సిబ్బందికి కమీషనర్ అభినందనలు

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడలు, క్రీడా పోటీలలో సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పలువురు పోలీస్ సిబ్బంది మెడల్స్ సాధించారు. పోలీస్ కమీషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్, విజేతలను అభినందించారు. కరాటేలో స్వర్ణం, పవర్ లిఫ్టింగ్‌లో రజతం, బాడీ బిల్డింగ్‌లో రజతం, టెన్నిస్‌లో కాంస్య పతకాలు సాధించడం గర్వించదగిన విషయం అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ అనురాధ మాట్లాడుతూ, విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్రీడా పోటీలలో మెడల్స్ సాధించడం ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరింత…

Read More
Aghori causes chaos at Komuravelli temple, attacks man with a knife, destroys reporter's mobile. Police register case and begin investigation.

కొమురవెల్లి ఆలయ దగ్గర వీరంగం సృష్టించిన అఘోరి

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాల్లో ఓ అఘోరి వీరంగం సృష్టించాడు. ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడం, అక్కసుతో రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేయడం కలకలం రేపాయి. ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చేర్యాల పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్ధితిని నియంత్రించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఘటనను పరిశీలించారు. అఘోరి చేస్తున్న అరాచకాలకు భక్తులు భయపడుతున్నారని, అతడిపై కఠిన చర్యలు…

Read More
Devotees performed special pujas and decorations at Maha Ganapati Temple, Pragnyapur, on Sankashti Chaturthi, followed by Annadanam and prasadam distribution.

మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి విశేష పూజలు

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని మహాగణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి విగ్రహానికి విశేష అలంకరణ చేసి, భక్తుల కోసం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. స్వప్న బిక్షపతి యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. గణపతి మంత్రోచ్చారణలతో ఆలయం భక్తి మయంగా మారింది. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రభాకర్, కుర్ర సాయి…

Read More
ACP Suman Kumar educated auto drivers in Siddipet about traffic rules and emphasized polite behavior with passengers, traders, and shopkeepers.

సిద్దిపేట ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

సిద్దిపేట పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్. ఈ సందర్భంగా ప్రయాణికులతో, వ్యాపారస్తులతో, షాపు యజమానులతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలని డ్రైవర్లను కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఆటోలు ఇక్కడ పడితే అక్కడ పార్క్ చేయవద్దని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్లను సరైనవిగా కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సౌండ్ బాక్సులు వాడవద్దని, ప్యాసింజర్ల పరిమితిని దాటకుండా ప్రయాణాలు జరుపుకోవాలని తెలిపారు….

Read More
Siddipet traffic police destroyed 53 silencers with a road roller, taking strict action against vehicles causing noise pollution. Legal action will follow.

సైలెన్సర్ మార్ఫింగ్ పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు

గత కొన్ని రోజుల నుంచి వాహనాల్లో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడే వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 53 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి నష్టం చేయడమే కాక, సైలెన్సర్ మార్ఫింగ్ చేస్తూ శబ్ద కాలుష్యాన్ని పెంచే వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ మాట్లాడుతూ, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఆర్టీవో నిబంధనల ప్రకారం సైలెన్సర్ ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు…

Read More
CM Revanth Reddy inaugurated the Coca-Cola plant in Siddipet district and interacted with staff to understand the beverage production process. This marked his first visit to Gajwel constituency as CM.

కోకాకోలా ప్లాంట్ ప్రారంభం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

కోకాకోలా ప్లాంట్ ప్రారంభోత్సవం:సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన కోకాకోలా కంపెనీ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో మేధస్సును, ఆర్థిక అభివృద్ధిని పెంపొందించేందుకు ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. ప్లాంట్ సందర్శన:ప్రారంభోత్సవం అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి ప్లాంట్ లో కలియతిరిగి, శీతల పానీయం తయారీ ప్రక్రియను అక్కడి సిబ్బందితో కలిసి చూశారు. ప్లాంట్ సిబ్బందిని అడిగి, పానీయం ఉత్పత్తి విధానాన్ని మరియు వాటి…

Read More