
తప్పుడు కులగణనపై మల్కాజిగిరిలో బీసీల నిరసన దీక్ష
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీలను తక్కువగా చూపి అన్యాయం చేస్తున్నట్లు మల్కాజిగిరి బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ఆరోపించారు. జనాభా పెరుగుతుంటే బీసీల శాతం తగ్గిందనే తప్పుడు లెక్కలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 58% బీసీలు 47% కు ఎలా తగ్గుతారని ప్రశ్నించారు. ఈ నిరసన దీక్ష మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నేతలు…