Mylavaram MLA Vasantha Krishna Prasad urged voters to cast their vote for Alapati Raja in the Graduate MLC elections.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయం కోసం ప్రచారం

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, పట్టభద్రుల ప్రగతి కోసం ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి అఖండ విజయం చేకూర్చాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా, సోమవారం మైలవరం పట్టణంలో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొని, పట్టభద్రులకు ఆలపాటి రాజా గారికి తొలి ప్రాధాన్యత ఓటును వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలపాటి రాజా గారిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన గొప్ప…

Read More
An unidentified body was found near Guntupalli sand reach. Police are investigating whether it’s a murder or suicide.

గుంటుపల్లి ఇసుక రేవులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుంటుపల్లి ఇసుక రేవు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ప్రాధమిక దర్యాప్తులో మృతుడు 15 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని ఫోరెన్సిక్ బృందం భావిస్తోంది. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేయడం కొనసాగిస్తున్నారు. మృతదేహం గుర్తింపు కోసం…

Read More