Jana Sena leaders and workers from Veeraghattam set out for the Jayaketanam meeting, celebrating the party’s anniversary grandly.

వీరఘట్టం నుండి జనసేన జయకేతనం సభకు భారీ ర్యాలీ

14 మార్చి 2025, శుక్రవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం నుంచి జనసేన పార్టీ జయకేతనం సభకు భారీ ర్యాలీ బయలుదేరింది. వీరఘట్టం జనసేన కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యువతను రాజకీయంగా ముందుండి నడిపిస్తున్నారని, 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం…

Read More
Farmers and unions called for policy reforms, demanding fair MSP laws, labor rights, and infrastructure development in Andhra Pradesh.

పన్నుల భారం ప్రజలపై, లాభాలు కార్పొరేటర్లకు…. రైతుల ఆగ్రహం

పన్నుల తప్పుడు విధానాలపై ఆగ్రహంప్రజలు కట్టే పన్నులు, సామాన్యుల బ్యాంకు డిపాజిట్లు కార్పొరేటర్లకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపించాయి. నవంబర్ 26న జరగనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది. పాలకొండ మండలం కొండాపురం గ్రామం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీకి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వల్లూరు సత్యనారాయణ ప్రారంభించారు. రుణ మాఫీలపై ప్రభుత్వాలను ప్రశ్నించిన నేతలుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 19 లక్షల కోట్ల రుణాలు కార్పొరేటర్లకు మాఫీ చేస్తూ, పంటల…

Read More
Budithi Appalanayudu demands immediate government action to support cotton farmers in Bhamini Mandal. He requests a procurement center to avoid exploitation by middlemen.

భామిని రైతులకు వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్

తక్షణమే ప్రభుత్వం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.భామిని మండలంలో సుమారు 5000 ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక దళారిలు సిందికేట్ గా మారి ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటకు రూ 1500/-తక్కువ ధరకు మించి కొనడం లేదు. రైతులు పంటపై పెట్టిన పెట్టుబడి రాక తీవ్ర నష్టాలు పాలు అవుతామని చెప్పి ధార వచ్చేంత వరకు తమ…

Read More
CPI held a protest in Palakonda demanding 2 cents of land and 5 lakh rupees for house construction for the poor. They highlighted issues like drinking water and electricity.

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్నాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేదలకు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించాలని,త్రాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని మరియు పట్టణంలో పేదలకు రెండు సెంట్లు, పల్లెల్లో మూడు సెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయం…

Read More
The inter-college volleyball and kabaddi competitions were inaugurated in Palakonda, organized in collaboration with Dr. B.R. Ambedkar University, featuring various college teams.

పాలకొండలో అంతర కళాశాలల వాలీబాల్, కబడ్డీ పోటీలు

ఘనంగా ప్రారంభమైన అంతర కళాశాలల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు మరియుఎంపిక ప్రక్రియ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలకొండ నందు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు గారి అధ్యక్షతన అంతర కళాశాలల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు మరియు ఎంపిక ప్రక్రియ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పాలకొండ డిఎస్పి శ్రీ ఎం .రాంబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…

Read More
CITU district president participated in farmers' protest in Palakonda, demanding immediate irrigation water supply and compensation for losses.

రైతుల ఆందోళనకు సిఐటియు మద్దతు

అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా జరిగిన రైతుల ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకొండ మండలం వ్యవసాయ భూములకు తోటపల్లి ఎడమ కాలువ 7, 8 బ్రాంచ్ ల వివిధ గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీరు తక్షణమే అందించాలని, సాగునీరు సకాలంలో అందక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుకు తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు ఆయకట్టు రైతులకు…

Read More
NTR fans celebrated the blockbuster success of "Devara" in Palakonda, with events including cake-cutting, charity, and a grand procession, showcasing their love for the star.

పాలకొండలో ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు

ప్రారంభమైన సందడిశుక్రవారం పాలకొండ పట్టణంలో శ్రీరామ కళామందిర్ థియేటర్ ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేశారు. “దేవర” సినిమా విడుదలపై అభిమానం కట్టుదిట్టంగా ఉంది. సినిమా విజయసాధనఈ సినిమా విడుదల సందర్భంగా, ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. థియేటర్ ప్రాంగణం “జై ఎన్టీఆర్” నినాదాలతో హోరెత్తింది. కటౌట్ల ప్రదర్శనథియేటర్ చుట్టూ అభిమానులు భారీ ఎత్తున కటౌట్లను ప్రదర్శించి, పూలదండలు హారతులతో డాన్సులు చేశారు. ఇది ఎన్టీఆర్…

Read More