
వీరఘట్టం నుండి జనసేన జయకేతనం సభకు భారీ ర్యాలీ
14 మార్చి 2025, శుక్రవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం నుంచి జనసేన పార్టీ జయకేతనం సభకు భారీ ర్యాలీ బయలుదేరింది. వీరఘట్టం జనసేన కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యువతను రాజకీయంగా ముందుండి నడిపిస్తున్నారని, 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం…