Thick fog covered Narsampet and surrounding areas in Warangal district early this morning. Vehicle movement was slow as drivers relied on lights and sounds.

వరంగల్ జిల్లా నర్సంపేటలో పొగమంచు దుప్పటి

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజామున పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ముఖ్యంగా దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ మండలాలలో తీవ్రంగా పొగమంచు కనిపించింది. సకాలంలో కాంతి అందక, దూరం స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు పొగమంచుతో దట్టంగా కప్పేయడంతో వాహనదారులు గతి మందగించాల్సి వచ్చింది. ప్రత్యేకంగా ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగారు. వాహనాల హెడ్‌లైట్లు, హారన్‌ల సహాయంతో ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచు ప్రభావంతో పట్టణంలో…

Read More
Narsampet MLA Donthi Madhavareddy laid foundation stones for various development works, including roads, drainage systems, and schools, with a focus on improving town infrastructure.

నర్సంపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు మురికి కాలువలు కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు నాలుగున్నర కోట్ల నిధులు,టియుఎఫ్ఐడిసి నిధులు 25 కోట్లు వేచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేస్తున్నామని పనులు త్వరితగతి న పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.గత ఐదు సంవత్సరాలలో నిధుల కోరుతతో అభివృద్ధి జరగలేదని…

Read More
Police seized 24 kilograms of ganja worth ₹6.17 lakhs in Narsampet, arresting a suspect and searching for another involved in trafficking.

నర్సంపేట వద్ద గంజాయి పట్టివేత

నర్సంపేట నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో 365 జాతీయ రహదారిపై రూ. 6 లక్షల 17వేల విలువచేసే 24 కిలోలు గంజాయిని పట్టుకున్న పోలీసులు. పోలీసుల అదుపులో ఓడిస్సా రాష్ట్రంకు చెందిన మనతోష్ దేవ్. పరారిలో మరో నిందితుడు శ్యామల దేవ్. గంజాయిని భద్రాచలం నుండి వరంగల్ కు తరలిస్తున్న నిందితులు. నిందితుల నుండి గంజాయితో పాటు, కారు, సెల్ ఫోన్ స్వాధీనం.

Read More
A blood donation camp was organized by Narsampet Police at Citizen Club as part of Amar Veerula Smruti Diwas. DCP Ravinder and other officials inaugurated the camp

నర్సంపేటలో రక్తదానం శిబిరం నిర్వహించిన పోలీసులు

పోలీస్​ అమరవీరుల సంస్కరన దినోత్సవం సందర్బంగా నర్సంపేట పోలీస్ ఆధ్వర్యంలో సిటీజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని ఈస్ట్ జోన్,డీసిపీ,రవీందర్,ఏసీపీ,కిరణ్ కుమార్ సీఐ రమణ మూర్తి, ప్రారంభించారు. ఈనెల 31 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని…

Read More