YSRCP Appeals Collector on Farmers' Issues

అంబేద్కర్ కోనసీమలో రైతుల పక్షంగా వైసీపీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ను కలసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం జరిగింది. సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు జగ్గిరెడ్డి ముందుండి చొరవ చూపగా, వాగ్వాదం నెలకొంది….

Read More
Pradeep Machiraju and film crew celebrate ‘Akkada Ammayi Ikkada Abbai’ with fans at Amalapuram, marking a joyful moment for the local audience.

అమలాపురంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సందడి

అమలాపురం నగరంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ప్రేక్షకులను మంత్రిముగ్ధుల్ని చేస్తోంది. సినిమా హాల్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సినిమా చూసారు. ఈ సందర్బంగా ప్రదీప్ మాచిరాజు అభిమానుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమలాపురం వాస్తవ్యుడిగా స్వస్థలంలో తన సినిమా విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్ మాచిరాజు తెలిపారు. “ఇది నాకు గర్వకారణం. మిమ్మల్ని చూసి మరింత ఉత్సాహం వస్తోంది. మీరు చూసి…

Read More
The 132nd Ambedkar Jayanti celebrations were held grandly in Gangavaram. Kunjam Venkateshwarlu and Veeravattula Rajendra Prasad participated.

అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గంగవరంలో ఘనంగా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి జిల్లా ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజం వెంకటేశ్వర్లు దొర పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “సమీకరించు, బోధించు, పోరాడు” అనే అంబేద్కర్ ఆశయాలను పాటించి, ప్రజలందరూ సమాజంలో సమానత్వం కోసం పోరాడాలని సూచించారు. 132 వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం గంగవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గంగవరం వాల్మీకి సంఘ నాయకులు…

Read More
MLA Venkatarao Focuses on Road Development in Gannavaram

గన్నవరం రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకట్రావు కృషి

నూతన రోడ్లు, డ్రైనేజీల ప్రారంభోత్సవంగన్నవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శ్రమిస్తున్నారు. రామవరపాడు గ్రామంలోని సిండికేట్ బ్యాంక్ కాలనీలో నిర్మించిన సిమెంట్ రోడ్, డ్రైనేజీలను గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ పార్క్ రోడ్, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనపర్యటనలో ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరించగా, వీధిలైట్లు లేనట్టు తెలిసింది. వెంటనే పంచాయతీ కార్యదర్శిని కాల్ చేసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు….

Read More
Violent clash in Janasena Ainavilli; Mandal President Rajesh attacks leader Uma. Police arrest Rajesh; Uma hospitalized after midnight assault.

అయినవిల్లిలో జనసేనలో ఘర్షణ – అధ్యక్షుడి అరెస్ట్

అయినవిల్లిలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు ఉద్రిక్తంగా మారాయి. మునుపటి గొడవల నేపథ్యంలో జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, నాయకుడు తొలేటి ఉమపై అర్ధరాత్రి దాడికి దిగాడు. ఉమ ఇంట్లోకి చొరబడి పలువురితో కలిసి కర్రలతో దాడి చేశాడని బాధితులు తెలిపారు. ఈ దాడిలో ఉమకు తలపై బలంగా గాయమై, అతని భార్య కూడా గాయపడ్డారు. వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఉమ అనుచరులు తీవ్రంగా స్పందించి, రాజేష్…

Read More
Students should be disciplined to achieve success, said Vundavilli Rambabu. Farewell celebrations at Vignan College were filled with enthusiasm.

విజ్ఞాన్ కళాశాలలో ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహణ

విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు సూచించారు. రాయవరం మండల కేంద్రంలోని విజ్ఞాన్, వీఎస్ఆర్ రూరల్ కళాశాలల ప్రాంగణంలో ఫేర్వెల్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమ్మి రెడ్డి విద్యాసంస్థల అధినేతలు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి, శేషవేణి, రాయవరం సాయి తేజ విద్యానికేతన్ చైర్మన్ కర్రి సందీప్ రెడ్డి, భాను రేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….

Read More
Spot billing workers, employed for 25 years, protested at the Collector’s office, fearing job losses due to smart meters.

స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం – స్పాట్ బిల్లింగ్ కార్మికుల ఆవేదన

స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని స్పాట్ బిల్లింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను, ఆధార్ కంపెనీ తెచ్చిన స్మార్ట్ మీటర్ల కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన కార్మికులు తమ సమస్యను అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000 మంది కార్మికులు, అమలాపురం డివిజన్‌లో 200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన…

Read More