NSUI leaders allege corruption in Kaleshwaram project, blaming it for Godavari water scarcity. They accuse BRS leaders of misleading people.

కాళేశ్వరం వైఫల్యం – NSUI నేతల తీవ్ర విమర్శలు

ఖానాపూర్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో NSUI నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి నీటి సమస్యపై BRS నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అసలు సమస్య మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడమేనని NSUI జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ప్రణాళికను, ప్రత్యేక రాష్ట్రం తర్వాత BRS ప్రభుత్వం రీడిజైన్ పేరుతో నాణ్యతా లోపాలతో మేడిగడ్డ బ్యారేజీగా మార్చిందని ఆరోపించారు….

Read More
Holi was celebrated with joy at Ramagundam Police Commissionerate, with Commissioner Amber Kishore Jha extending festive greetings.

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోలీ సంబరాలు ఘనంగా

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకున్నారు. ముందుగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు అధికారులు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ సైతం సిబ్బందికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో బ్యాండ్ వాయిద్యాలతో అధికారులు, సిబ్బంది కలిసి నృత్యాలు చేసి సందడి చేశారు. చిన్న పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేసి వారిని ఆనందింపజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్…

Read More
MLA Raj Thakur addressed public grievances at his camp office, resolving issues related to jobs, healthcare, and welfare schemes.

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజా సమస్యల పరిష్కారం

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించగా, పలువురు తమ సమస్యలను ఆయనకు వివరించారు. పాలకుర్తి మండలానికి చెందిన రవి అనే యువకుడు తన తండ్రి కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ మరణించాడని, తనకు ఉద్యోగం కల్పించాలని కోరాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, ఫ్యాక్టరీ మేనేజర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. కన్నాల గ్రామానికి చెందిన నిరుద్యోగులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను కలవగా,…

Read More
During BJP’s campaign in Ramagundam, Kandula Sandhya Rani criticized the Congress government for neglecting teachers and failing promises.

కాంగ్రెస్‌పై కందుల సంధ్యారాణి విమర్శలు, ఎమ్మెల్సీ బరిలో బీజేపీ

రామగుండం బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యకు మద్దతుగా కందుల సంధ్యారాణి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి పాలవుతుందని వ్యాఖ్యానించారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా ప్రైవేట్,…

Read More
Birthday celebrations of ex-Corporator Mahankali Swamy were held grandly at NTPC Medipally in Ramagundam.

రామగుండంలో మహంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా

రామగుండం నియోజకవర్గం 29 డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఈ వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టిపిసి టౌన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా మహంకాళి స్వామికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరింత పై స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వామిని ఘనంగా సత్కరించారు. జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు…

Read More
Allocating 42% reservations for BCs, MLA Makkan Singh Raj Thakur emphasized Telangana's remarkable development under Congress governance.

తెలంగాణ అభివృద్ధికి బీసీల స్థిరాభివృద్ధి కీలకం – ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా 42% రిజర్వేషన్ కేటాయిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలిపారు. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను దేశం మొత్తం గర్వపడేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కుల గణనను సమర్థవంతంగా నిర్వహించి, మిగిలిపోయిన వర్గాలను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు బీసీలను, బహుజనులను నిర్లక్ష్యం…

Read More
A shepherd from Rompakunta, Kamanpur, died of a snakebite. Police have registered a case and started an investigation.

కమాన్‌పూర్ గొర్రెల కాపరికి పాము కాటు, మృతి

కమాన్‌పూర్ మండల రొంపకుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కొయ్యడ రాజయ్య (53) సోమవారం రాత్రి విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రామగుండం మండలం లక్ష్మీపురం శివారులో గొర్లను మెపించేందుకు మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో, మంద ప్రక్కనే నేలపై నిద్రిస్తున్న రాజయ్యను పాము కాటు వేసింది. నిద్రలోనే అతను మృతి చెందాడు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు, అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధిత కుటుంబ…

Read More