గుంటూరులో అప్పు వివాదంతో హత్య జరిగిన ప్రదేశం

గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య

గుంటూరు జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కారణంతో బంధువులే వీరబాబుపై దాడి చేసి చంపేశారు. దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, అప్పుడప్పుడూ పరిచయస్తులకు డబ్బు అప్పు ఇస్తుండేవాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో బంధువైన నవీన్ పది వేల రూపాయల అప్పు అడగగా, వద్దని చెప్పాడు. దీనితో ఘర్షణ తలెత్తింది. ALSO READ:సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా –…

Read More
హోంమంత్రి వంగలపూడి అనిత ఈగల్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు

ఏడాదిన్నరలోనే  జీరో  గంజాయి రాష్ట్రంగా చేసాం:హోంమంత్రి వంగలపూడి అనిత

మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ మరియు గంజాయి నిర్మూలనలో ఈగల్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈగల్‌ వ్యవస్థను ప్రారంభించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయి రాష్ట్రంగా చేసాం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని, డ్రగ్స్‌ ప్రభావంతో నష్టపోయిన యువతను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. గతంలో గంజాయికి బానిసైన యువతను చూసి తల్లిదండ్రులు…

Read More
బాపట్లలో బైక్‌ లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి

బాపట్లలో రోడ్డు ప్రమాదం – బైక్‌ లారీని ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి

బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడియార స్తంభం కూడలిలో వేగంగా దూసుకొచ్చిన బైక్‌ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడ గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) బీహార్ సూర్యలంక బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీచ్‌ మూసివేయడంతో గుంటూరుకు బయలుదేరిన వారు చీరాల నుంచి వస్తున్న లారీ వెనుకకు బైక్‌తో ఢీకొట్టారు. ఢీకొట్టిన వేగం కారణంగా ఇద్దరూ…

Read More

గుంటూరు జిల్లాలో భారీ దొంగతనాలు – రూ.25 లక్షల విలువైన నగదు, బంగారం అపహరణ

గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు భారీ దొంగతనాల సంఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసు యంత్రాంగాన్ని సవాల్‌కు ఆహ్వానించేలా జరిగిన ఈ చోరీల్లో దొంగలు లక్షల రూపాయల విలువ చేసే నగదు, ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను అపహరించారు. ➡ ఘటన 1: తెనాలిలో ఐఆర్‌ఎస్‌ అధికారిని లక్షల నష్టానికి గురిచేసిన దొంగలు ఘటన వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ (IRS) అధికారి తెనాలి…

Read More

గుంటూరులో డయేరియా వ్యాప్తి – అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు, పానీపూరీ-టిఫిన్ బండ్లపై నిషేధం

గుంటూరు నగరంలో డయేరియా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ (గుంటూరు కార్పొరేషన్) అత్యవసర చర్యలకు దిగింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తికి కారణమని భావిస్తున్న కలుషిత ఆహారం, నీటి వనరులను నియంత్రించేందుకు పానీపూరీ అమ్మకాలు, టిఫిన్ బండ్లను తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంటతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో…

Read More

గుంటూరులో నకిలీ నోట్లు కలకలం – జంట అరెస్టు, పెద్ద ముఠా అనుమానం

గుంటూరులో నకిలీ నోట్ల చెలామణీ మరోసారి కలకలం రేపింది. తాజాగా పట్టాభిపురం ప్రాంతంలో జరిగిన ఘటనలో దంపతులు గోపిరెడ్డి, జ్యోతి నకిలీ 500 రూపాయల నోట్లతో వ్యాపారులను మోసం చేసే ప్రయత్నంలో పట్టుబడ్డారు. నగరంలోని రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న ఈ దంపతులు గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలోని చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. మొదట వారు ఒక తోపుడు బండిపై శనక్కాయలు కొనుగోలు చేస్తూ 100 రూపాయల వస్తువుకు 500 రూపాయల నకిలీ నోటు…

Read More

“అమ్మను చంపిన స్నేహం? నిజానిజాల మధ్య ఓ కుటుంబం చీకటి లోతుల్లోకి..”

స్నేహం ఒక పవిత్రమైన బంధం… కానీ ఈ కథలో ఆ స్నేహమే ఓ మాతృహత్యకు కారణమైంది. ఇది గుంటూరులోని తారకరామనగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన. త్రివేణి అనే మహిళ, లక్ష్మీ అనే మరో మహిళతో స్నేహితురాలిగా కొనసాగింది. మొదట్లో తమ బంధం ఆనందకరంగా సాగినా, ఆ స్నేహమే చివరకు ఓ తల్లి ప్రాణం తీసింది. త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు త్రివేణి తన స్నేహితుడు రంజిత్‌కు డబ్బు అవసరం కావడంతో తన…

Read More