Following the tragic suicide of student Chekkapalli Vennela, her parents approached Deputy CM Pawan Kalyan at Rajahmundry Airport, seeking action against the school management for justice.

విద్యార్థినీ ఆత్మహత్యపై న్యాయం కోరిన తల్లిదండ్రులు

షిరిడి సాయి విద్యానికేతన్ చెముడు లంక గ్రామంలో జరిగిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించడానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చెక్క పల్లి వెన్నెల తల్లిదండ్రులు….. తిరుగు ప్రయాణంలో వారితో మాట్లాడుతానని న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ గత పది…

Read More
A family in Ramparramapalem, East Godavari, lost everything in a fire accident during Diwali celebrations. The community is urged to help the victims.

దీపావళి అగ్ని ప్రమాదంలో కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది

దీపావళి ఆ కుటుంబాన్ని నిరాశలుగా చేసింది అసలే పేదవారు మరింత పేదరికంలో నెట్టేసింది దీపావళి సంబరాలు ఆ నిరుపేదన దిక్కులేని అనాధన చేసింది దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామపంచాయతీ శివారు పెంటపల్లి గ్రామంలో దీపావళి అర్ధరాత్రి భగీరథ కాలనీలో కొండ చిన్న కృష్ణ వెంకటరమణ దంపతులు యొక్క తాటాకు ఇల్లు కాలి బూడిద అయినది. కట్టు బట్టలు తప్ప బీరువతో సహా…

Read More
Residents of Gummadidoddi village protested against the ethanol company, citing health concerns and demanding the closure of the pollution-causing facility.

గుమ్మడిదొడ్డి గ్రామంలో ఇథానాల్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా

గుమ్మడిదొడ్డి ఇథానాల్ కంపెనీ కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించిన గుమ్మళ్ళ దొడ్డి గ్రామస్తులు దీంతో గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కాలుష్య రహిత పరిశ్రమ అస్సాగో ఇండస్ట్రీస్ ఇథానాల్ కంపెనీ గొలగించాలి అని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామానికి చెందిన పలువురు రోడ్డు పై ధర్నా చేపట్టారు. మండు టెండను సైతం లెక్కచేయ కుండా సుమారు 200 మంది…

Read More

సూపర్ సిక్స్ పథకానికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు కోసం రాష్ట్రంలో 256 బస్సులను తీసుకువస్తున్నామని అతి తొందరలోనే సూపర్ సిక్స్ పథకాలని అందిస్తామని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎమ్ పి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కలిసి మండలం లోని కామరాజు పేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతులను మీడియాతో మాట్లాడారు విద్యా…

Read More
Two youths transporting cannabis were injured in a road accident in Gokavaram. Their cannabis stash was discovered by the police during the incident investigation.

గంజాయి తరలిస్తున్న యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు

ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న స్కూటీ ఎదురుగా వస్తున్న ఒక కారును ఢీ కొనడంతో తీవ్ర గాయాలు పాలయ్యారు దీనితో వాళ్ల తరలిస్తున్న గంజాయి బయట పడింది. జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం శివారు సాయి ప్రియాంక లేఔట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో యువకులకు గాయాలు కాగా ఒక యువకుడికి కుడికాలు ప్యాక్చర్ అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు 108 లో రాజమండ్రి తరలించినట్లు తెలిసింది….

Read More
Police seized MDMA and Ganja during a birthday party in Rajanagaram. Four individuals were arrested, with one still absconding

రాజానగరంలో పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ పట్టివేత, నలుగురు అరెస్ట్

రాజానగరంలో డ్రగ్స్ దొరకడంతో వార్తలలోకి ఎక్కింది రాష్ట్రవ్యాప్తంగా కూటమి అధికారంలోకి రాగానే రాయడం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని జి ఎర్రం పాలెం అనే గ్రామంలో సీరా స్టూడియో స్పేస్ గేస్ట్ హోస్ లో జరుగుతున్న ఒక పుట్టినరోజు వేడుకలలో ముందస్తు సమాచారంతో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కొవ్వూరు డిఎస్పి నార్త్ జోన్ ఇన్చార్జి డిఎస్పి జి దేవ కుమార్ రాజానగరం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడే…

Read More
Rajahmundry rural police arrested a gang involved in multiple burglaries across districts. Gold, silver, cash, and vehicles were recovered from the accused who targeted locked homes.

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగల ముఠా పట్టుబడింది

తాళం వేసి ఊరేళ్లిన ఇంట్లో భారీగా బంగారు, వెండి, నగదు దోచుకెళ్లిన దొంగలు.భాధితురాలు బచ్చల గంగ అనే మహిళలు ఫిర్యాదుతో అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు.నిండుతుల నుండి కార్,రెండు బైక్ లు, మూడు కాసుల బంగారం, రెండున్నర కిలోల వెండి అభరణాలు, 20వేలు నగదు స్వాధీనం చేసుకున్న రాజానగరం పోలీసులు.నిందితులు ఇద్దరు రాజమండ్రి రూరల్ ప్రాంతానికి చెందిన బండి ధర్మరాజు,వానపల్లి గౌరీ శంకర్ లు గా పోలీసుల తెలిపారు.నిందితులు చెడు వ్యాసనాలకు అలవాటు పడి…

Read More