గంజాయిని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో 5 కేజీల నిషేధిత ఎండు గంజాయి (విలువ రూ.1.25 లక్షలు) పట్టుబడింది. నిందితులు పఠాన్ అస్లాం ఖాన్, వేదుల ప్రదీప్ కుమార్ వైజాగ్ సమీపంలోని సీలేరు నుంచి గంజాయి తరలిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి, వాహనం, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీ.ఐ సర్వయ్య పోలీసు సిబ్బందిని అభినందించారు.

Read More

కాలువకు గండి పడి జలాలు వృధాగా పోయాయి

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం శివారు మీట్యా తండా సమీపంలోని ఎస్. ఆర్.ఎస్.పి కాలువకుగండి పడి జలాలు వృధాగా పోవడమే గాకుండ సమీపంలోని పంట పొలాలు నీట మునిగి పోయాయి. సాగు చేసే పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువకు గండి పడి జలాలు వృధాగా పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. ఉదయం వేళ ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని…

Read More
Expired medicines were given to students in a Gurukulam hostel in Mahabubabad. This negligence sparked concerns among students and parents.

గురుకులంలో కాలం చెల్లిన మందుల కలకలం

మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చిన ఘటన కలకలం రేపింది. నిన్న నిర్వహించిన మెడికల్ క్యాంప్ సందర్భంగా వైద్య సిబ్బంది ఈ మందులు అందించినట్టు అటెండర్ తెలిపారు. విద్యార్థులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే జరగడం చర్చనీయాంశమైంది. ఒక వైపు ఆహార విషప్రమాదాలు జరుగుతుంటే, మరోవైపు కాలం చెల్లిన మందులు…

Read More
Tribal Shakti opposes KTR's rally in Mahabubabad, alleging land seizures and injustices to tribal farmers during the BRS regime.

మహబూబాబాద్‌లో కేటీఆర్ పర్యటనకు గిరిజన శక్తి వ్యతిరేకం

రేపు కేటిఆర్ నేతృత్వంలో బీ.ఆర్.ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ధర్నా ను అడ్డుకుంటామని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గిరిజన శక్తి ఆధ్వర్యం లో కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శరత్ నాయక్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ హయాంలోపోడు భూములు సాగు చేసే రైతులకు హరితహారం పేరిట పట్టాలు ఇవ్వకుండా భూములు లాక్కున్నారని, మహబూబాబాద్ లో…

Read More
KTR, the working president of BRS, left to participate in the Maha Dharna at Mahabubabad today at 10:30 AM, protesting against the Congress government’s actions against tribal, Dalit, and poor farmers.

మహబూబాబాద్‌లో కేటీఆర్‌ మహా ధర్నా

ఉదయం 10:30 గంటలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే మహా ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరారు. ఈ ధర్నా గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసించే కార్యక్రమంగా ఉద్దేశించబడింది. కేటీఆర్ ఈ ధర్నాలో పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. రైతులు, గిరిజనులు మరియు దళితుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్యాయమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మహా ధర్నా ద్వారా…

Read More
In the Public Grievance program led by Collector Advait Kumar Singh, several applications were reviewed, with immediate actions directed to resolve community issues and provide necessary support.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూచనలు

కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజావాణి కార్యక్రమన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సమాచారం అందించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, ఈ సోమవారం గార్ల మండలం,పుట్టకోటబజార్ కు…

Read More
మహబూబాబాద్ జిల్లాలో వరదల బాధితులకు కిసాన్ పరివార్ సంస్థ ద్వారా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం, బోర్లు సాంక్షన్ చేయడం వంటి సేవలు అందించారు.

వరద బాధితులకు కిసాన్ పరివార్ సేవలు, చెక్కుల పంపిణీ

మహబూబాబాద్ జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ సేవా సంస్థ సహాయం అందజేసింది. శనివారం చెక్కుల రూపంలో ఆర్థిక సాయం అందించారు. మరిపెడ మండలంలోని ఏ డ్చర్ల గ్రామ దళితవాడలో త్రాగునీటి సమస్యను గమనించి, కిసాన్ పరివార్ సంస్థ రెండు బోర్లను సాంక్షన్ చేసి వెంటనే వేయించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసి, తమ సంస్థ సేవలను వివరించారు. సహాయం 20 లక్షల…

Read More