A strong political challenge has been issued to Revanth Reddy, questioning his integrity and political stance, particularly regarding Dalit welfare schemes.

రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సవాల్

శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పకుంటా.ఒకవేళ నిరూపించ లేకపోతే, దళిత బంధు పేరుతో వందలాదిమంది పేద, దళిత బిడ్డలను ఏ విధంగా మోసం చేశావో సాక్షాలతో ప్రజలు, మీడియా ముందు నిరూపిస్తా.నువ్వు రాజకీయాలనుంచి తప్పుకుంటావా.రాజయ్యకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ఈ సవాల్ ను స్వీకరించాలి.అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్, హరీశ్ రావులు కాలేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు కాక తప్పదు కడియం శ్రీహరి 30 ఏళ్ల…

Read More
Former Deputy CM Kadiyam Srihari inaugurated a paddy procurement center, emphasizing Congress's commitment to farmer welfare and promised fair support prices for produce.

పల్లగుట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం శ్రీహరి

చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో, వెంకటాద్రి పేట గ్రామములో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే రైతులకు న్యాయం జరుగుతోందని అన్నారు.. రైతులకు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో వారికి అనేక సంక్షేమ ఫలాలు అందనున్నాయని తెలిపారు. పండించిన…

Read More
Dr. Kavyas, MP from Warangal, extended financial support to a needy student pursuing MBBS. This act showcases her commitment to education and helping underprivileged students achieve their dreams.

పేద విద్యార్థినికి అండగా నిలిచిన ఎంపీ డాక్టర్ కావ్య

ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ పేద విద్యార్థినికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అండగా నిలిచారు. ఆర్ధిక సాయం అందజేసి మరో సారి తన మంచి మనసును చాటుకున్నారు. ధర్మసాగర్ మండలం దేవునూరుకు చెందిన పొడిశెట్టి ప్రతాప్ కుమార్తె పల్లవికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టలేక ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన వరంగల్ ఎంపీ డాక్టర్…

Read More
The oath-taking ceremony for the Janagama Agricultural Market Committee was held with former Deputy CM Kadiyam Srihari and MP Dr. Kadiyam Kavya as chief guests, emphasizing farmer welfare. Content in Telugu: జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిని శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా రూపు రేఖలు మార్చినట్లు పేర్కొన్నారు. అతనన్నారు, ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి జనగామ జిల్లాలోనే జరుగుతోందని, అది దేవాదుల ప్రాజెక్టు వల్లే సాధ్యమైందని తెలిపారు. ప్రతిపక్షాలపై మాట్లాడుతూ, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు విద్యార్థులను, నిరుద్యోగులను అనవసరంగా రెచ్చగొడుతున్నాయని కడియం శ్రీహరి ఆగ్రహంగా పేర్కొన్నారు. అతని వాదన ప్రకారం, 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. 10 సంవత్సరాలలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఆయన చెప్పారు. అనంతరం, రైతులకు నిధుల నుండి మధ్యాహ్న భోజనం అందించాలని, విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు.

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం

జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు మార్కెట్ డైరెక్టర్ లను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారిని…

Read More
Kadiyam Srihari inaugurated a rice procurement center in Kanchanapalli village, emphasizing the Congress government's support for farmers and the focus on constituency development.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం నియోజకవర్గ అబివృద్దే నా ధ్యేయం. అనవసరమైన గ్రూపు రాజకీయాలు, తగాదాలతో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎవరు వ్యవహరించకూడదు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి.*కొత్త, పాత అనే తేడా లేకుండా, నాయకత్వం కోసం పోటీ పడకుండా ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయాలి. రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ…

Read More
Former Deputy CM Kadiyam Srihari attended the oath-taking ceremony of the newly formed Agricultural Market Committee, emphasizing the Congress government's commitment to public welfare.

మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో కడియం శ్రీహరి ప్రత్యేక అతిథిగా

స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య రెడ్డి గారిని, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య గారితో పాటు డైరెక్టర్లను శాలువాలాతో పూలమాలతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More
Pagidi Pal Bhaskar, a DSC school assistant from Kannayapalli, was honored by village elders and youth for his achievement in Biological Sciences, inspiring future generations.

పగిడి పాల భాస్కర్ కు ఘన సత్కారం

స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి గ్రామానికి చెందిన పగిడి పాల భాస్కర్ డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ లో అర్హత సాధించిన సందర్భంగా గ్రామ పెద్దలు యువత విద్యార్థులు ప్రజలు పగిడిపాల భాస్కర్ మరియు తల్లిగారు అయినటువంటి పగిడి పాల పూలమ్మను శాలువతో సత్కరించి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని యువకులు, విద్యార్థులు పగిడిపాల భాస్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని మంచి విజయాలు అందుకొని…

Read More