Pawan Kalyan launches Araku development mission, assures better tribal lives and expresses gratitude for road funds approval by CM Chandrababu.

అరకు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి శ్రమించేందుకు కసిగా రంగంలోకి దిగారు. అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని పవన్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అడవి తల్లి అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మన్యం పరిరక్షణతోపాటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు. అరకు ప్రాంతం ప్రకృతితో నిండి, పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉందని పవన్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు…

Read More
A comprehensive meeting of the Congress Party was held in Araku Valley, focusing on the failures of the state government and discussing the rights of tribal communities.

అరకు వేలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం

అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీమతి పాచి పెంట శాంతకుమారి మాట్లాడుతూ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమ్మ ఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి అమలు చేయడంలో విఫలమయ్యారు. గిరిజనులకు ఇచ్చిన…

Read More
AP Congress leader Pachipenta Chinnaswamy emphasizes the need for ITDA meetings to address tribal issues and demands immediate action from the state government.

గిరిజన సమస్యలపై చర్చకు ఐటిడిఏ సమావేశం అవసరం

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మీడియా మిత్రులతో! మాట్లాడుతూ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీ లాంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం జరపాలి. కానీ గత రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సమస్యల పైన విస్మరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ఐటీడీలలో తక్షణమే మినీ అసెంబ్లీ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్య…

Read More
On October 23, 2024, a meeting will be held to strengthen the Congress Party in Araku Valley, led by General Secretary Pachi Penta Shanta Kumari.

అరుకు వేలిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సమావేశం

అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి! తేదీ 23.10.2024న ఉదయం 10 గంటలకు అరకు వేలి అంజలి రెసిడెన్సి ప్రాంగణము వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీమతి పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో అరకు వేలినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతం.కోసం విస్తృత స్థాయి మరియు గిరిజన హక్కులు చట్టాల కోసం ఈ సమావేశం…

Read More
Jarra Kannayya from Kashi Patnam Panchayat lost his pattabook in a fire incident. He requests intervention from authorities and public representatives to obtain a new pattabook.

అగ్ని ప్రమాదంలో కాలు పోయిన పట్టా పాస్ బుక్ కోసం న్యాయాన్ని కోరుతున్న జర్రా కన్నయ్య

అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయితీ సారవానిపాలెం గ్రామం లో అగ్ని ప్రమాదంతో జర్ర కన్నయ్య పూరిల్లు తో పాట్టు సామగ్రి మరియు తన భూమి పట్టా పాస్ బుక్ కూడ పూర్తిగా కాలి పోవడం వల్ల VRO ను కలసి నా పట్టా పాస్ బుక్ కాలి పోయాయని తెలియ జెయ్యగా ఒక ఇరువై వేల్లురూపాయలు కర్చు చేయగలిగితే మికు కొత్త పట్టా చెయవచ్చు అని చెప్పగా బాదితుడు అలాగేనని…

Read More
Tribal athlete Rambabu from Araku's Majji Valasa will represent Andhra Pradesh in the Senior Men’s Day & Night Trophy in Shirdi, Maharashtra, from October 5 to 8.

సినియర్ మెన్స్ ట్రోఫీకి ఎంపికైన గిరిజన క్రీడాకారుడు రాంబాబు

క్రీడా పోటీలకు ఎంపికఅరకు నియోజకవర్గం బొండం పంచాయితీకి చెందిన గిరిజన యువ క్రీడాకారుడు కొర్రా రాంబాబు, మహారాష్ట్రలో జరగనున్న సీనియర్ మెన్స్ డే & నైట్ ట్రోఫీ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడా ఉత్సవంఅక్టోబర్ 5 నుండి 8 వరకు షిరిడీ నందు జరిగే ఈ పోటీలో, రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విజయాన్ని స్వాగతిస్తూ పాచిపేట చినస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక సభ నిర్వహించారు. సన్మాన సభకాంగ్రేస్ పార్టీ నేత చట్టు మోహన్ ముఖ్య…

Read More
A student at a tribal school in Araku died due to alleged negligence from school authorities, raising serious concerns over health care access.

నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి అనారోగ్యం మరియు మరణం

అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం అరకు వేలి మండలంలో మాదల పంచాయితీకి చెందిన రత్తకండి గ్రామంలో నివసిస్తున్న ఒక విద్యార్థి అనారోగ్యం కారణంగా మృతిచెందింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్ధిని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున, ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. కానీ, ఈ మేరకు తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, దీంతో విద్యార్థి సమయానికి చికిత్స పొందలేదు. విద్యార్థి ఆరోగ్యం విషమించడంతో, తల్లిదండ్రులు ఆసుపత్రి కోసం హడవడిగా వెళ్లినప్పుడు, వారికి మృతదేహం మాత్రమే…

Read More