Despite a favorable court ruling, villagers are obstructing Anjaneyulu from fencing his own land, alleging past disputes over temple land.

తన భూమిలో ఫెన్సింగ్‌కు అడ్డుగా గ్రామస్తుల నిరసన

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం తెరపైకి వచ్చింది. తన తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూమిలో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నిస్తున్నా, గ్రామస్తులు కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆంజనేయులు తెలిపారు. గతంలో ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, సమస్య ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. కోర్టును ఆశ్రయించగా, తీర్పు తమకు అనుకూలంగా రావడంతో భూమికి కంచె వేసే పనులు మొదలుపెట్టామని, అయితే…

Read More
BC Welfare Association celebrates 42% reservation decision by Revanth Reddy, with sweet distribution and honours to leaders.

బీసీలకు 42% రిజర్వేషన్ పై ఘనంగా సంబరాలు

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ అధినేత రేవంత్ రెడ్డి బీసీ కమ్యూనిటీకి 42% రిజర్వేషన్‌ను కల్పించాలనే నిర్ణయం తీసుకోవడం సంబరాలు రేపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు….

Read More
A flexi with the name of Kodangal Hospital was placed in Tandur, causing confusion. MLA Buyyani Manohar Reddy clarifies the issue.

తాండూరులో కొడంగల్ ఆసుపత్రి ఫ్లెక్సీ వివాదం

వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కొడంగల్ జనరల్ ఆసుపత్రి పేరుతో సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఫ్లెక్సీని గమనించిన స్థానికులు సిబ్బందిని నిలదీశారు. కానీ సిబ్బంది సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేసి, ఫ్లెక్సీని చించివేశారు. తాండూరులో మూడు ప్రవేశ ద్వారాలు ఉండగా, ఒక ప్రవేశ ద్వారానికి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీ కొడంగల్…

Read More
A Baleno and Creta collided while overtaking near Parigi, leading to a severe crash with a lorry. Six injured. Police registered a case.

పరిగి వద్ద భయానక రోడ్డు ప్రమాదం – 6 మంది గాయాలు!

వికారాబాద్ జిల్లా పరిగి శివారులోని రాజస్థాన్ దాబా వద్ద బీజాపూర్ నేషనల్ హైవేపై భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బెలినో కారు ఎదురుగా వస్తున్న క్రెటా కారును ఢీకొట్టింది. బెలినో కారును అదుపులోకి తీసుకురాలేకపోవడంతో అది లారీని ఢీకొట్టి రోడ్డు పక్కన ఆగిపోయింది. బెలినో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో కార్ ఇంజిన్, టైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో బెలినో, క్రెటా కార్లలో ఉన్న ఆరుగురు వ్యక్తులకు…

Read More
Congress leaders distributed the CM Relief Fund cheque in Ainapur, Vikarabad district. The cheque was given as per MLA Ramamohan Reddy's directions.

వికారాబాద్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన బోయిని అనురాధకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు పెద్ద సహాయంగా మారిందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రజా…

Read More
BRS Working President KTR, accompanied by key leaders, meets former MLA Patnam Narender Reddy at Charlapalli Jail amidst growing party support.

పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలులో కలిసిన కేటీఆర్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు. ఈ సందర్బంగా, జైలు ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ హోమ్ మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి వంటి పలువురు…

Read More
CPM leader Tammineni Veerabhadram criticized forced land acquisition in Lagacherla for a pharma company, pledging support to affected farmers.

లగచర్ల భూసేకరణపై సిపిఎం ఆందోళన

వికారాబాద్ జిల్లా లగచర్ల లో ఫార్మాకంపెని ఏర్పాటు కోసం నిర్బంధం చేసి రైతుల నుండి భూముల సేకరణ చేయడం సరికాదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభధ్రం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్( సిపిఎం జిల్లా కార్యాలయం ) లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా…

Read More