
రాయచోటిలో 12 కొత్త బస్సులు ప్రారంభించిన మంత్రి
రాయచోటి పట్టణంలోని శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 12 నూతన ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద పండితుల పూజలతో శ్రీకారం చుట్టారు. ఈ కొత్త బస్సుల్లో 3 సూపర్ డీలక్స్, 2 అల్ట్రా డీలక్స్, 5 ఎక్స్ప్రెస్, 2 పల్లెవెలుగు బస్సులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రధాన లక్ష్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి…