Minister Ramprasad Reddy launched 12 new RTC buses in Rayachoti and assured more services will be added soon for passenger convenience.

రాయచోటిలో 12 కొత్త బస్సులు ప్రారంభించిన మంత్రి

రాయచోటి పట్టణంలోని శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 12 నూతన ఆర్టీసీ బస్సులకు జెండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద పండితుల పూజలతో శ్రీకారం చుట్టారు. ఈ కొత్త బస్సుల్లో 3 సూపర్ డీలక్స్, 2 అల్ట్రా డీలక్స్, 5 ఎక్స్ప్రెస్, 2 పల్లెవెలుగు బస్సులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రధాన లక్ష్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి…

Read More
VHP protested in Madanapalle against the attack on Hindus in Rayachoti, alleging police bias. A petition was submitted to the Sub-Collector.

రాయచోటిలో హిందువులపై దాడి.. విహెచ్పి నిరసన

రాయచోటిలో హిందువులపై జరిగిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. 2025 మార్చి 4న వీరభద్ర స్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తుల ఊరేగింపుపై ముస్లింలు దాడి చేశారని విహెచ్పి నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, హిందువులపైనే లాఠీఛార్జి చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విహెచ్పి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మద్దతుదారులు…

Read More
Rayachoti to host a grand Urdu Mushaira on Dec 2 at Gafaria Function Hall, featuring renowned poets and special guests from across the country.

రాయచోటి లో జాతీయస్థాయి ఉర్దూ నాతియ కవి సమ్మేళనం

డిసెంబర్ 2న రాయచోటి పట్టణంలోని గఫారియా ఫంక్షన్ హాల్‌లో జాతీయస్థాయి ఉర్దూ నాతియ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ముసాయిరా కమిటీ నాయకులు షేక్ మొహమ్మద్ ఖాసిం, అంజద్ భాష తెలిపారు. రాయచోటిలో తొలిసారిగా ఇలాంటి ఉర్దూ ముషాయిరా కార్యక్రమం జరుగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కడప ఆర్ట్స్ కళాశాల ఉర్దూ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వసుబుల్లా భక్తీయారి అధ్యక్షత వహించనున్నారు. రాయచోటి భుజమే హుసేని సంస్థ స్థాపకులు రజివుద్దిన్ హుస్సేని ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ…

Read More