A young woman in Bellampalli takes her own life, blaming harassment by BRS leader Srinath. Police are investigating the case following parents' complaint.

బీఆర్ఎస్ నేత వేధింపులతో యువతి ఆత్మహత్య

బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత అనే యువతి సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానిక ప్రజలలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆమె తల్లిదండ్రులు, బీహెచ్‌ఎర్స్వి జిల్లా అధ్యక్షుడు శ్రీనాధ్ తన కుమార్తెను వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్థితి వల్లే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. వారు ఇచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగా వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య…

Read More