
బీఆర్ఎస్ నేత వేధింపులతో యువతి ఆత్మహత్య
బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత అనే యువతి సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానిక ప్రజలలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆమె తల్లిదండ్రులు, బీహెచ్ఎర్స్వి జిల్లా అధ్యక్షుడు శ్రీనాధ్ తన కుమార్తెను వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్థితి వల్లే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. వారు ఇచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగా వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య…