Pradeep Machiraju and film crew celebrate ‘Akkada Ammayi Ikkada Abbai’ with fans at Amalapuram, marking a joyful moment for the local audience.

అమలాపురంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సందడి

అమలాపురం నగరంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ప్రేక్షకులను మంత్రిముగ్ధుల్ని చేస్తోంది. సినిమా హాల్ వద్ద అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సినిమా చూసారు. ఈ సందర్బంగా ప్రదీప్ మాచిరాజు అభిమానుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమలాపురం వాస్తవ్యుడిగా స్వస్థలంలో తన సినిమా విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్ మాచిరాజు తెలిపారు. “ఇది నాకు గర్వకారణం. మిమ్మల్ని చూసి మరింత ఉత్సాహం వస్తోంది. మీరు చూసి…

Read More
Violent clash in Janasena Ainavilli; Mandal President Rajesh attacks leader Uma. Police arrest Rajesh; Uma hospitalized after midnight assault.

అయినవిల్లిలో జనసేనలో ఘర్షణ – అధ్యక్షుడి అరెస్ట్

అయినవిల్లిలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు ఉద్రిక్తంగా మారాయి. మునుపటి గొడవల నేపథ్యంలో జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, నాయకుడు తొలేటి ఉమపై అర్ధరాత్రి దాడికి దిగాడు. ఉమ ఇంట్లోకి చొరబడి పలువురితో కలిసి కర్రలతో దాడి చేశాడని బాధితులు తెలిపారు. ఈ దాడిలో ఉమకు తలపై బలంగా గాయమై, అతని భార్య కూడా గాయపడ్డారు. వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఉమ అనుచరులు తీవ్రంగా స్పందించి, రాజేష్…

Read More
Spot billing workers, employed for 25 years, protested at the Collector’s office, fearing job losses due to smart meters.

స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం – స్పాట్ బిల్లింగ్ కార్మికుల ఆవేదన

స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని స్పాట్ బిల్లింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను, ఆధార్ కంపెనీ తెచ్చిన స్మార్ట్ మీటర్ల కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన కార్మికులు తమ సమస్యను అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000 మంది కార్మికులు, అమలాపురం డివిజన్‌లో 200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన…

Read More
Aqua farmers protested at the Collector's office over high electricity bills, demanding reduced feed costs and government support.

ఆక్వా రైతుల ఆందోళన – కలెక్టర్‌కు వినతిపత్రం

ఆక్వా రైతులు అధిక విద్యుత్ బిల్లులు, చెరువుల మేత ధరల పెంపు కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా కరెంటు విధానంలో రైతులకు మేలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా వ్యవసాయం ద్వారా వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని, చెరువుల మేత ధరలను…

Read More
Lab Technician Day was grandly celebrated in Amalapuram, where doctors praised the invaluable services of lab technicians.

ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు అమలాపురంలో ఘనంగా

ల్యాబ్ టెక్నీషియన్ సేవలు అనితరసాధ్యమైనవని పలువురు వైద్యులు కొనియాడారు. ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు కె.ఎం.ఎల్.ఆర్.టి ఆధ్వర్యంలో అమలాపురం వై.టి నాయుడు స్కానింగ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్‌ల సేవలను గుర్తించాలంటూ పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ డాక్టర్ వై.టి నాయుడు మాట్లాడుతూ, ల్యాబ్ టెక్నీషియన్‌ల ద్వారా అందించబడే రిపోర్ట్ ద్వారానే వైద్యం నిర్ణయించబడుతుందని తెలిపారు. రోగుల వ్యాధిని…

Read More
A YSRCP Formation Day rally was held in Amalapuram, where leaders criticized the government for failing to implement its promises.

అమలాపురంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు జిల్లా వైయస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘అమ్మ ఒడి’, ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా…

Read More
VHP protested demanding the suspension of the CI for allegedly targeting Hindus. They submitted a petition at the Collector’s office.

సీఐ సస్పెన్షన్ డిమాండ్.. విశ్వహిందూ పరిషత్ ర్యాలీ

రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా హిందువులపై కేసులు పెట్టిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల వంతెన నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వీహెచ్‌పీ కార్యకర్తలు నినాదాలతో ఊరేగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండటంతో, కలెక్టర్ కాన్వాయ్ వచ్చిన వెంటనే పోలీసులు…

Read More