
మేడే వేడుకల్లో వినాయక పెయింటింగ్ యూనియన్
కుప్పంలో మేడే వేడుకలు వినాయక పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలువురు యూనియన్ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్, యువ నాయకుడు అష్టధర్మతేజ్ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూజల అనంతరం అతిధుల చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి మేడే శుభాకాంక్షలు…