ధర్మపురి మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్
ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా, కమిషనర్ రూ.20,000 లంచం తీసుకుంటున్న...

