During the Kalyana Lakshmi cheque distribution in Maheshwaram, women demanded the gold promise, with Sabitha Indra Reddy criticizing the Congress government's failure.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. 105 మంది లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేసిన మహేశ్వరం శాసన సభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్కసారిగా అడిగిన ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యపరచాయి. మహిళల దారి తప్పిన ప్రశ్నలు ఈ కార్యక్రమంలో భాగంగా చెక్కులను అందుకున్న…

Read More
Balapur police recovered lost phones worth ₹7 lakh and handed them over to owners, earning public appreciation.

బాలాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ₹7 లక్షల విలువైన ఫోన్ల రికవరీ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రూ.7 లక్షల విలువ గల మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన ఘటన జరిగింది. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, బాలాపూర్ పోలీసులు వారి ఫోన్లను ట్రాక్ చేసి వారికి తిరిగి అందజేశారు. సీఐర్ పోర్టల్ ద్వారా ఫోన్లు ట్రాక్ చేయడం వల్ల అనేకమంది తమ ఖరీదైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందగలిగారు. బాలాపూర్ పోలీసులు ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తు…

Read More
The inauguration of the Raghvanshi Aerospace Unit in Maheshwaram marks significant job opportunities in defense and aerospace for local youth.

మహేశ్వరం లో రఘువంశీ ఏరోస్పెస్ యూనిట్ శంకుస్థాపన

ఆకాశమే హద్దుగా యువతకు అవకాశాలు వస్తాయని, మహేశ్వరం నియోజకవర్గంలో గల రఘువంశీ ఏరోస్పెస్ యూనిట్ తయారీ కేంద్రాన్ని శంకుస్థాపనను చేస్తున్న నేపథ్యంలో, మంత్రి శ్రీధర్ బాబుఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత దశాబ్దన్నర కాలంలో ఏరోస్పెస్ లో అపారమైన అవకాశాలు వచ్చాయని, ఆకాశమే హద్దుగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు డిఫెన్స్, వైమానిక రంగాల్లో ఎదిగేందుకు అవకాశం ఉందని, అలాగే ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి గ్రామంలోని హార్డ్ వేర్ పార్క్ లో…

Read More
AITUC holds a state-level seminar in Maheshwaram, discussing the need for increased purchasing power among workers to drive economic growth.

AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం బి. దత్తు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్ “మన ఆర్థిక లాభాల కోసమా ప్రజల కోసమా” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, AITUC కార్మిక సంఘం పెట్టుబడిదారీ లాభాలను వ్యతిరేకించడం లేదని తెలిపారు. ప్రారంభంలో ప్రొఫెసర్ నాగేశ్వర్…

Read More
భాజపా నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి, 30 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డును కొనుగోలు చేసి, ప్రధాన మంత్రి నరేందర్ మోడీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఈ లడ్డూ తనకు లభించడం స్వామి వారి ఆశీస్సులు అని ఆయన తెలిపారు.

బాలాపూర్ లడ్డును 30 లక్షలకు కొనుగోలు చేసిన శంకర్ రెడ్డి

బాలాపూర్ లడ్డులో రికార్డు: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డును 30,01,000 రూపాయలకు కొనుగోలు చేసిన భాజపా నాయకుడు కోలన్ శంకర్ రెడ్డి. ప్రధానికి అంకితం: కోలన్ శంకర్ రెడ్డి, ఈ లడ్డును ప్రధాన మంత్రి నరేందర్ మోడీకి అంకితం చేస్తానని ప్రకటించారు. ఆశీస్సులు: లడ్డును తనకు లభిస్తుందని అనుకోలేదని, ఇదంతా స్వామి వారి ఆశీస్సులు అని ఆయన చెప్పారు. ఆనందం: ఈరోజు తనకు మరుపురాని రోజు అని, బ్రతికున్నంత వరకు మర్చిపోనని శంకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభినందనలు:…

Read More
మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీ సభ్యులు కెఎల్ఆర్ క్యాంప్‌లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించారు.

మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ గణపయ్య దర్శనానికి లక్ష్మారెడ్డి సిద్ధం

మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీ సభ్యులు కెఎల్ఆర్ క్యాంప్‌లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక సందర్శనకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించారు. లక్ష్మారెడ్డి, ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును వెంటబెట్టుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకోనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి వెల్లడించారు. బాలాపూర్ మరియు…

Read More
మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, 12న ఐటీ మంత్రితో బాలాపూర్ గణపయ్యను దర్శించాలన్నారు. ఉత్సవ కమిటీని ప్రశంసించారు.

లక్ష్మారెడ్డి బాలాపూర్ గణపయ్యను దర్శించేందుకు ఆహ్వానం

మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, మహేశ్వరం నియోజకవర్గంలో గల తుక్కుగూడలో గల కెఎల్ఆర్ క్యాంప్ కు,బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీఆఫీసుకి వెళ్లి ఆయనకు ఆహ్వానం పలికారు.ఆయన ఈ సందర్భంగా వారితో ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును తీసుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకుంటామని, ఆయన కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి తెలిపారు.అలాగే…

Read More