Gajjala Kalavati and Rachamallu Siva Prasad Reddy strongly criticized Councilor Posa Varalakshmi for leaving YSRCP and joining TDP.

పోసా వరలక్ష్మి టీడీపీలో చేరికపై గజ్జల కళావతి ఆగ్రహం

ప్రొద్దుటూరు మున్సిపల్ 34వ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి వైయస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె రాజకీయ నిర్ణయంపై వైయస్సార్సీపీ నేత గజ్జల కళావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పోసా వరలక్ష్మికి రెండుసార్లు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించామని, కానీ ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు. గజ్జల కళావతి మాట్లాడుతూ, పోసా వరలక్ష్మి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని…

Read More
Fire spread due to burning grass on Maduru Road, increasing pollution. Unknown persons burning tires worsened the situation.

మడూరు రోడ్డులో మంటలు.. కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది

మడూరు రోడ్డులో సోమవారం రాత్రి గడ్డి దహనంతో మంటలు విస్తరించాయి. గుర్తుతెలియని వ్యక్తులు టైర్లు కాల్చడంతో మంటలు అదుపు తప్పాయి. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. దట్టమైన పొగ కారణంగా స్థానికులు శ్వాసకోశ సమస్యలకు గురయ్యారు. మంటలు అదుపులోకి రాకపోతే సమీపంలోని క్రొత్తపల్లి నివాస ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా…

Read More
A road safety awareness rally was conducted in Proddatur by the police and transport departments, emphasizing the importance of helmet use.

పొద్దుటూరులో రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహణ

కడప జిల్లా పొద్దుటూరు పురపాలక పరిధిలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు రహదారి భద్రతపై వివరించారు. డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బైక్ మరియు స్కూటీపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ప్రజలు క్షేమంగా ఇంటికి చేరేలా…

Read More
TDP leader Shankar addresses corruption issues in Proddatur, promising a transparent administration and criticizing MLA Nandyala Varadarajulu Reddy.

ప్రొద్దుటూరులో అవినీతి రహిత పాలనపై శంకర్ వ్యాఖ్యలు

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో పార్టీ నాయకుడు శంకర్ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వైఎస్ఆర్‌సీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి పై ఆయన విమర్శలు గుప్పించారు. శంకర్ మాట్లాడుతూ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులపై అవినీతి ఆరోపణలు వేస్తూ, ఈ విషయం ప్రజల ముందుకు తేల్చాలని అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అవినీతి చేసిన వారిని ఉపేక్షించకుండా జైలుకు పంపించడం జరుగుతుందని శంకర్ తెలిపారు. ప్రజలు నిజాయితీతో ఉన్న నాయకులను…

Read More
Rachamalla Prasad Reddy criticizes the state government’s failure to ensure girls' safety, highlighting rising violence against them, including recent tragic incidents.

ఆడబిడ్డల భద్రతపై రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఆడబిడ్డల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “నేటి రోజున ఏ ఇంట్లో ఆడపిల్లలు కాలేజీకి, స్కూల్, షాపింగ్ కి వెళ్ళితే భద్రంగా ఇంటికి వస్తారు అన్న నమ్మకం లేదు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఐదు నెలల కాలంలో 100 మంది ఆడబిడ్డలను చంపేస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అవ్వవు…

Read More
YSRCP leader and ex-MLA Rachamallu Sivaprasad Reddy criticizes YS Sharmila's statements, urging respect for ex-CM YS Jaganmohan Reddy.

షర్మిల వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ షర్మిల చంద్రబాబుతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే షర్మిలమ్మక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు పంపకాలు చేశారు. పెళ్లయి 20 ఏళ్ల దాటుతుంటే ఇప్పుడు వాటా ఎలా వస్తుంది. షర్మిల జగన్…

Read More
Authorities seized 12 sacks of illegal ration rice in Proddatur, Kadapa district, thanks to a tip-off by journalists. Police and revenue officials took action.

ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చలవిడిగా అక్రమ రేషన్ బియ్యం అక్రమ దారి మల్లి అక్రమార్కుల పాలిట ఆపన్న హస్తంగా తయారైంది. ప్రతినెల కోట్లలో ప్రొద్దుటూరు నుండి ఆక్రమ బియ్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతుందంటే నమ్మగలరా పలువురు అక్రమార్కుల పాలిట ప్రధాన ఆదాయ వనరు ఏదేచ్ఛగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి మూటలుగా మార్చి లారీలలో రాష్ట్రాలు దాటిస్తున్న వైనం తాజాగా ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ నందు ఇంటిలో నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యం గుట్టు రట్టు…

Read More