Elephant attacks continue in Kurupam and Komarada regions, with farmers demanding compensation for crop losses.

ఏనుగుల దాడితో రైతుల ఆందోళన

ఏనుగుల దాడులు కురుపాం, కొమరాడ మండల పరిసర ప్రాంతాలలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల వల్ల రైతులు తీవ్ర భయభ్రాంతులతో ఉన్నారు. నిత్యం తమ పంటలను ఏనుగులు ధ్వంసం చేసే ఆందోళనలో ఉన్న రైతులు, తాజాగా ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడానికి ప్రయత్నించారు. అయితే, అందుబాటులో లేని అధికారులు రైతులకు సహాయం చేయలేకపోయారు. నిన్న అర్ధరాత్రి, కురుపాం మండలం సీతంపేట గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రామకృష్ణ అనే రైతు, తన 5 ఎకరాల…

Read More
A free eye medical camp was conducted in Gummalaxmipuram Mandal, Parvathipuram Manyam District, in association with YS Society and Pushpagiri Eye Hospital. A total of 184 people were examined, with 43 referred for surgery.

గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర ప్రాంతమైన నెల్లి కిక్కవ పంచాయితీ వాడపుట్టి, దుడ్డుకల్లు పంచాయితీ కొత్తవలస గ్రామాల్లో ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరంలో మొత్తం 184 మందికి కంటి తనిఖీలు నిర్వహించారు. వీరిలో 43 మందిని శస్త్ర చికిత్స కోసం విజయనగరం పంపించారు. వీరికి శస్త్ర చికిత్స పూర్తయ్యాక,…

Read More
The new version of Dzire was launched at Varun Maruti showroom near Kurupam Road, led by CI Hari and manager Ramesh, with prominent locals attending.

న్యూ డిజైర్ కారు ను ప్రారంభించిన సీఐ హరి

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం రావాడ రోడ్డు సమీపంలో ఉన్న వరుణ్ మారుతి షోరూమ్ లో మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం న్యూ వెర్షన్ డిజైర్ కారును ఎల్విన్ పేట సీఐ హరి, కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐ హరి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుణ్ మారుతి షోరూం ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఎన్నో అద్భుతమైన కారులు రిలీజ్ చేసి కస్టమర్లకు అమ్మడం జరిగిందన్నారు. నూతన వెర్షన్ కారు అద్భుతం గా…

Read More
Pushpagiri Eye Hospital, with YS Society's support, conducted a free eye camp in Nellikekuva village, screening 60 people and providing surgeries for 26.

గిరిజన గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం

యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మి పురం మండలం నెల్లికెక్కువ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి కంటి తనిఖీలు నిర్వహించగా ఇందులో 26 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం విజయనగరం తీసుకుని వెళ్ళటం జరిగింది వీరికి శస్త్ర చికిత్స పూర్తి చేసి తగిన మందులు కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చి మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తెచ్చి దిగబెట్టటం జరుగుతుందని పుష్ప గిరి CSR…

Read More
A fire at the GCC warehouse in Kurupam Mandal destroyed stored tamarind, rice, and cashew nuts. The loss is estimated at around ₹15 lakh.

కురుపాం జిసిసి గోదాంలో అగ్ని ప్రమాదం, లక్షలలో నష్టం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మండెంఖల్ జిసిసి గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించి, నరమామిడి చెక్క పిక్కలు, చింతపండు, బియ్యం వంటి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న జిసిసి డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమీప గ్రామస్థులు గుమ్మలక్ష్మిపురం ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించగా, అగ్ని మాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో ఎక్కువ…

Read More
CPI(M) party organized a protest for better road conditions, demanding immediate action from authorities to fill potholes and improve travel safety.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రహదారుల నిర్వహణకు నిరసన

వినూత్న రీతిలో ఖాళీ ప్లేట్లు పట్టుకొని ట్రాఫిక్ వద్ద ఆహారమైన పెట్టండి మరమత్తు పనులైన చేపట్టండి లేదా సాలూరు మీదగా అయినా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం లారీలు ట్రాఫిక్ వద్ద ఖాళీ ప్లేట్లు పట్టుకొని ఆహారం పెట్టండి రహదారి అయిన మళ్లించండి లేక గోతులు కప్పండి అని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన రోడ్లు భవనాల శాఖ అధికారులు కనిపించరు కనీసం పర్యవేక్షణ చేయరు ఇప్పటికే అనేకమంది అధికారులు మారారు తప్ప పరిష్కారం…

Read More
Kurupam MLA T. Jagadishwari announced the Village Festival program to restore the glory of villages, with significant infrastructure developments supported by government funding.

కురుపాం మండలంలో పల్లె పండుగ కార్యక్రమం

పల్లెలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఆదివారం నాడు కురుపాం మండలం ఉరిడి పంచాయితీలో…

Read More