In Both, Adilabad, BRS cadres tore down flex banners of CM Revanth Reddy, leading to outrage from Congress leaders. They condemned the actions as petty politics and demanded accountability from the police.

బోథ్‌లో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ చించడంపై కాంగ్రెస్ ఆగ్రహం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బిఆర్ఎస్ రౌడీలు చించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ తీవ్రంగా phảnప్రతిస్పందన ఇచ్చారు. ఆయన బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గు చేటని, దీనికి తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కోరారు. బిఆర్ఎస్ నేతలు తమ వివాదాస్పద చర్యలతో కాంగ్రెస్ శ్రేణులను అగ్రహపెట్టారు. ఇలాంటి నీచ…

Read More
In Charlapally village, Boath MLA Anil Jadhav attended the Dandari festival, distributing festival checks and conveying Diwali greetings to all.

దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని చర్లపల్లి గ్రామంలో దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు గుస్సాడీలు గ్రామస్తులు దండారి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 15 వేల విలువ గల 31 దండారి చెక్కులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులను వారి సాంప్రదాయాన్ని గౌరవించి వారి దండారి పండుగగు రూ. 10 వేలు అందించాలని…

Read More
Villagers of Ruyaadi express their gratitude to MLA Anil Jadhav for providing IMAX lights, enhancing community facilities and celebrations.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు గ్రామస్తుల ధన్యవాదాలు

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి ధన్యవాదాలు తెలిపిన రుయ్యాడి గ్రామస్తులు తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు ఐమాక్స్ లైట్లు గ్రామానికి ఇచ్చినందుకు గ్రామస్తులు అభినందిస్తూ ఎమ్మెల్యే కు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్యడి గంగాధర్, బొజ్జ ప్రవీణ్, చిన గోక ప్రకాష్ రెడ్డి, గోక విపుల్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలిపారు.

Read More
A grand Durga Mata procession took place in Both Mandal, with devotees and youth participating enthusiastically

బోథ్ మండలంలో దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహణ

అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో తొమ్మిది రోజులపాటు నిత్యం పూజలందుకున్న దుర్గామాత చివరి తొమ్మిదవ రోజున దుర్గ మాతా ..పట్టణ పుర వీధుల గుండా అమ్మ భక్తులు తో పాటు యువకులు గ్రామస్తులు దుర్గామాత శోభ యాత్ర ఘనంగా నిర్వహించారు… భక్తులు అమ్మ భవాని పాటలకు నృత్యాలు చేశారు.అనంతరం స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో.. మైషాసుర దహన కార్యక్రమం ఏర్పాటు చేసిన చేసిన వేదిక వద్ద ఆదివాసీలు డోలు వాయిద్యాలతో ఆదివాసీ మహిళ లు నృత్యాలు పలువురిని…

Read More
బోథ్ ఆసుపత్రి సిబ్బంది రాత్రి విధులకు ఆటంకం కలిగించే వారి దుర్వ్యవహారంపై నిరసన వ్యక్తం చేశారు. రాత్రివేళ రక్షణ కోసం పోలీసు సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరారు, అధికారుల హామీ తర్వాత సమ్మె విరమించారు.

రాత్రి భద్రత కోసం బోథ్ ఆసుపత్రి సిబ్బంది నిరసన

అదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది రాత్రివేళ విధులకు ఆటంకం కలిగించే వారి దుర్భాషలతో ఇబ్బంది పడ్డారు. వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రాత్రివేళ రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. స్థానిక ఎమ్మార్వో, ఎస్సై ఆసుపత్రికి వెళ్లి నిరసన చేస్తున్న సిబ్బందికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.రాత్రి సమయంలో ఆసుపత్రి వద్ద ఒక పోలీసు సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తహసీల్దార్, ఎస్సై పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రక్షణ…

Read More

రైతులకు అండగా నిలిచినా మన కాంగ్రెస్ పార్టీ అధెక్షులు సీఎం రేవంత్ రెడ్డి

తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో రుణమాఫీ లబ్ధి పొందిన రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డిలు, కార్యక్రమాములో మాజీ జెడ్పిటిసి లు గోక గణేష్ రెడ్డి, బి, బాబన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కే ,లక్ష్మీ రాజేశ్వర్, శ్రీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు సీ, లింగారెడ్డి,గొర్ల రాజు, ప్రపోల్ రెడ్డి,…

Read More