During his Tanuku visit, CM Chandrababu sanctioned ₹1 lakh financial aid to a differently-abled boy.

దివ్యాంగుడికి లక్ష రూపాయల సహాయం అందజేసిన సీఎం చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో, ఒక దివ్యాంగుడికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ తన కుమారుడు దివ్యాంగుడని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆమె విజ్ఞప్తికి వెంటనే స్పందించిన చంద్రబాబు, లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏసమ్మ నుంచి ఎటువంటి దరఖాస్తు లేకపోయినా, ఆమె ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫోటో ఆధారంగా అధికారులు…

Read More
In Antarvedi, 4000 women devotees grandly recited Lalita Sahasranama. MLA Deva Vara Prasad attended as the chief guest.

అంతర్వేదిలో 4000 మంది మహిళలతో లలితా సహస్రనామం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ కళ్యాణ ప్రాంగణంలో గోదావరి జిల్లాల 4000 మంది మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహాయజ్ఞం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ హాజరయ్యారు. భక్తుల ఉత్సాహాన్ని అభినందించిన ఆయన, లలితా సహస్రనామం పారాయణం మహిళల్లో…

Read More
Vote counting for the Godavari Teacher MLC by-election is underway at Kakinada JNTU, with results expected after 14 rounds on 9 tables.

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

కాకినాడ జేఎన్‌టీయూలో ఓట్ల లెక్కింపుఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్‌టీయూలో ప్రారంభమైంది. ఈ నెల 5న జరిగిన పోలింగ్‌లో 15,495 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా పోలింగ్ వివరాలుఈ ఎన్నికల పరిధిలో కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 11 మండలాల్లో పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో టీచర్లు వారి…

Read More
Over 600 tourists enjoyed a vibrant boat journey on the Godavari River to Papikondalu. The scenic beauty and cultural sites added charm to the trip.

గోదావరి నదిలో పాపికొండల విహారయాత్ర సందడి

గోదావరి నదిలో పర్యాటక బోట్లు సందడి చేశాయి. పాపికొండల విహారయాత్రకు శనివారం భారీగా పర్యాటకులు వెళ్లారు.ఎస్‌ఐ షరీఫ్‌ ఆధ్వర్యంలో బోట్లు పరిశీలన చేయడంతో పాటు, పర్యాటకులకు సూచనలు ఇచ్చారు. దేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్రకు. పది పర్యాటక బోట్లలో 604 మంది పర్యాటకులు వెళ్ళగా, పర్యాటకులతో గోదావరి నదిలో విహారయాత్ర సందడిగా సాగింది. ఉదయం 9 గంటలకు బయలుదేరిన పర్యాటక బోట్లు గోదావరి నది చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ, మధ్యాహ్నం సమయానికి పాపికొండలకు చేరుకున్నారు….

Read More
The Election Commission has announced the schedule for the Teacher MLC by-election in the East-West Godavari districts, with the election code coming into effect from November 4.

తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూలు

తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీరామచంద్రమూర్తి లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు….

Read More