Women expressed their frustration to ex-minister Buggana, stating that Super Six scheme promises were not fulfilled, leading to disappointment.

సూపర్ సిక్స్ పథకాలపై మహిళల ఆవేదన – బుగ్గన్ ఎదుట విమర్శలు

మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా స్థానిక మహిళలు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై మోసపోయామని, నమ్మిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి పథకం అందుతుందని చెప్పి, ఉచిత సిలిండర్లు, బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటివి అమలు చేస్తామన్న హామీలు వాస్తవంగా అమలులోకి రాలేదని తెలిపారు. మహిళలు తమ…

Read More
The AP Municipal Workers & Employees Federation has demanded the immediate implementation of agreements made during the 16-day strike.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఒప్పందాలు అమలు చేయాలనీ డిమాండ్

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి టి.శివరాం, పట్టణ, మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు, నక్కీశ్రీకాంత్ కోశాధికారి బి.నాగమద్దయ్య తదితరులు డిమాండు చేశారు. వారు 16 రోజుల సమ్మె సమయంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని కోరారు. శుక్రవారం వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ, సమ్మె సమయంలో ఒప్పందాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో విళంబం జరుగుతోందని, మున్సిపల్ అధికారుల దృష్టికి…

Read More
YSR Congress Party leaders launched a protest against the electricity tariff hike in Don Town. Prominent leaders participated in the event, highlighting the party’s stand on the issue.

డోన్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ విద్యుత్ చార్జీలపై పోరుబాట కార్యక్రమం

డోన్ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సీపీ పోరు బాట కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు గారు, నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ గారు, డోన్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ జాకీర్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సోమేష్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షుడు కురుకుందు…

Read More
Don BJP leaders celebrated NDA’s Maharashtra victory with fireworks, sweets, and slogans, hailing Modi's leadership as the key to success.

మహారాష్ట్ర విజయం పై డోన్ బీజేపీ సంబరాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో డోన్ బీజేపీ నాయకులు ఆనందంగా సంబరాలు జరిపారు. స్థానిక పాతబస్టాండ్ సమీపంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచి, నరేంద్ర మోడీ జిందాబాద్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కో ఆర్డినేటర్ వడ్డే మహారాజ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని, విశ్వగురువుగా ఎదగడంలో మరాఠి ప్రజల కృషి కీలకమని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం వారి మద్దతు…

Read More