
తల్లి మరణించిన తరువాత నాలుగు రోజులపాటు మృతదేహంతో ఉన్న కుమార్తెలు
హైదరాబాద్లోని సికింద్రాబాద్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన వారాసిగూడ బౌద్ధనగర్ ప్రాంతంలో జరిగింది. లలిత అనే మహిళ ఇటీవల మృతి చెందారు. ఆమె నివాసం నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. లలిత మృతదేహాన్ని నాలుగు రోజులుగా కుమార్తెలు తమ ఇంటిలోనే ఉంచి వున్నారని పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇద్దరు కుమార్తెలు, ఎవరికి చెప్పాలో తెలియక,…