A meeting was held in Jaitavaram village to form child protection committees and discuss prevention of child marriages and crimes against women.

జైతవరం గ్రామంలో బాలల కమిటీ సమావేశం

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలం, జైతవరం గ్రామ సచివాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ఒక ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కమిటీల ప్రధాన ఉద్దేశ్యం బాల్య వివాహాలను నివారించడమే కాక, మహిళలపై జరిగే దాడులను, వేధింపులను అరికట్టడంలో కీలక పాత్ర పోషించడమేనని ఆమె…

Read More
A farmer set fire to his sugarcane crop due to delayed payments and low prices, suffering a loss of 20 tons and ₹60,000.

గిట్టుబాటు ధర రాక రైతు ఆవేదన – చెరుకు తోటకు నిప్పు

ఆరుగాలం కష్టపడి చెరుకు పండించినా గిట్టుబాటు ధర రాక, సకాలంలో చెల్లింపులు అందక రైతు తీవ్ర మనోవేదన చెందాడు. రొంగలి వెంకటరావు అనే రైతు తన 20 టన్నుల చెరుకు తోటకు నిరాశతో నిప్పంటించాడు. ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తుంటానని, అయితే ఫ్యాక్టరీ పేమెంట్లు ఆలస్యం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. చెరుకు పండించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాన్ని మిగిలిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట…

Read More
Hundreds of tribals in V Madugula protested, demanding roads and bridges for their villages.

వీ మాడుగుల గిరిజన గ్రామాల్లో రోడ్ల కోసం ఆందోళన

విజయనగరం జిల్లా వీ మాడుగుల మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు రోడ్ల నిర్మాణానికి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలని వందలాది మంది గిరిజనులు, మహిళలు నిరసన చేపట్టారు. ఇప్పటికే ఎన్నికల ముందు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.9.30 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు,…

Read More
CPM leaders oppose Adani's hydro power projects in tribal areas of Chintalapudi, warning of protests and raising concerns over tribal welfare.

హైడ్రో పవర్ ప్లాంట్‌లను అడ్డుకుంటామని సిపిఎం నేతలు

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలో చింతలపూడి నగరంపాలెం ప్రాంతాల్లో అదాని కంపెనీ నిర్మాణం చేపడుతున్న హైడ్రో పవర్ ప్లాంట్‌లను గిరిజనులతో కలిసి అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. లోకనాథం, జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న స్పష్టం చేశారు. ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే గిరిజనులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చింతలపూడి ప్రాంతంలో పరిశీలన చేపట్టి, స్థానికులతో సమావేశం…

Read More
Dr. Himaja collects blood samples from goats and sheep in various villages of Anakapalli for disease testing. She emphasizes necessary vaccinations for livestock health.

గొర్రెలు, మేకలకు రక్త నమూనాలు సేకరించిన డాక్టర్ హిమజా

పశువైద్యశాఖ డాక్టర్ ఎం.హిమజా పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, 2024-12-19 ఉదయం 9 గంటలకు అనకాపల్లి జిల్లా, V. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలోని బయలుపూడి సింగవరం, జైతవరం, అర్జునిగిరి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా, పి.పి.ఆర్ వ్యాక్సిలేషన్ (చెడపాలుడు వ్యాధి టీకాలు) పనితీరు పరీక్షించుటకై ఆమె గొర్రెలు మరియు మేకల రక్త నమూనాలు సేకరించారు. ఈ పరీక్షలో భాగంగా, విశాఖపట్నం ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు డాక్టర్ కెమెరాసించి నమూనాలు సేకరించి, రైతులతో మాట్లాడారు. ఈ…

Read More
A young man was arrested in Tamil Nadu for attempting to purchase 4 kg of marijuana. Police seized the drugs under the NDPS Act.

4 కేజీల గంజాయితో తమిళనాడు వ్యక్తి అరెస్ట్ 15000 రూపాయలు స్వాధీనం

21.10.2024 న సాయంత్రం 04.00 గంటలకు అశ్విన్ సోలోమోన్ తండ్రి సోలోమోన్, 20 సంవత్సరంలు, కులం నాడార్, డోర్ నం. 17(1),సంతోష్ స్ట్రీట్, దోహ్నాపూర్ గ్రామం మరియు పోస్ట్, పులియకురిచి తాలూకా, నాంగు నేరు (C-1) పొలికెస్తతిఒన్ ఏరియా, తిరునెల్ వెలి జిల్లా, తమిళినాడు రాష్ట్రం అను వ్యక్తి గంజాయి నిమిత్తం తమిళనాడు లో బయలుదేరి ముంచగిపుట్టు లో ఒక వ్యక్తి వద్ద 4 kg ల గంజాయి ని 15000/- రూపాయలకు కొని ముంచంగిపుట్టు నుండి…

Read More
At the Madugula village festival, MP CM Ramesh highlighted past and current efforts for the constituency’s development, emphasizing funds granted by Pawan Kalyan.

మాడుగుల పల్లె పండుగలో ఎంపీ సీఎం రమేష్ అభివృద్ధి ప్రతిపాదనలు

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండల కేంద్రంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ, సీఎం రమేష్ ,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఈ నియోజకవర్గంలోనే ఉండి రాష్ట్రంలో నే వెనుక బడిఉన్న ఈ నియోజకవర్గానికి ఏమి పనులు చేశాడు, నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వలన తండ్రి, కూతురు ,ఇద్దరని ఈ నియోజకవర్గ…

Read More