
చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే విరుపాక్షి
సంక్షేమ పథకాలపై అరకొర నిధులు కేటాయించారని ఆలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ చెప్పిన చంద్రబాబు ఎక్కడ అనుసరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ మహిళకు రూ.1500 అందించాలన్న హామీ గాల్లో కలిసిందని అన్నారు. తల్లికి వందనం పథకం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను పార్టీ వర్గీకరణతో అమలు చేస్తున్నారని విరుపాక్షి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా అందించాలని, ఇది పార్టీలకు…