Minister Tummala, MLA Ramu inaugurate biomass plant in Tallada, Khammam, highlighting benefits for farmers.

ఖమ్మంలో బయోమాస్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే రాము

ఖమ్మం జిల్లా తల్లాడలో ఏర్పాటు చేసిన ఓగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ బయోమాస్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన ప్లాంట్‌ను ప్రారంభించగా, ఆధునిక యంత్రాలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, బయోమాస్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల రైతులు ప్రత్యక్షంగా లాభపడతారని, అలాగే ఇంధన పరిశ్రమలో సరికొత్త మార్గం ఏర్పడుతుందని…

Read More
A young cricketer named Vijay collapsed during a match at a tournament in Khammam and later died of a heart attack. The incident occurred at Kusumanchi mandal.

ఖమ్మంలో క్రికెట్ ఆడుతున్న యువకుడి గుండెపోటు, మరణం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీలో విషాదం చోటు చేసుకుంది. టోర్నమెంట్‌లో భాగంగా క్రికెట్ ఆడుతున్న విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో, వెంటనే నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో వైద్యులు అతన్ని పరీక్షించిన అనంతరం గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి తక్షణమే వైద్యుల బృందం అతన్ని పరిశీలించినప్పటికీ, గుండెపోటు కారణంగా అతని ప్రాణాలు బలగొల్పినట్లు స్పష్టమైంది. ఈ…

Read More
CPM leaders criticized BJP for attempting to centralize power, targeting minorities, and promoting divisive politics during the 22nd district conference in Khammam.

బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఎం నాయకులు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీ 22వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ, బిజెపి జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రలు పన్నుతోందని ఆక్షేపించారు. బిజెపి మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, మతతత్వ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, బిజెపిని అడ్డుకునేందుకు కాంగ్రెస్…

Read More
A couple was brutally murdered in Nelakondapalli Mandal, and police suspect it could be a robbery attempt. The case is under investigation with forensic teams.

నేలకొండపల్లి మండలంలో భార్యాభర్తల హత్య, గ్రామంలో విషాదం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం శివారులో రమణ మరియు కృష్ణ కుమారి అనే భర్త, భార్యను గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో వారి ఇంట్లో హత్య చేశారు. దుండగులు ఇంటి చుట్టూ కారం చల్లి, వాటిని చంపినట్లు తెలిసింది. పిల్లలు హైదరాబాద్‌లో ఉన్నారు, కానీ భార్యాభర్తలు నేలకొండపల్లి లో నివసించేవారు. వారి హత్య డబ్బు లేదా నగల కోసమే జరిగినట్లుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం…

Read More
Semi-Christmas celebrations in Lankapalli village, Khammam district, featured carols, dances, and Santa Claus distributing chocolates. Prayers were held at the church.

లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలుఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో సంఘం అంతటా చేరి, క్రీస్తు జన్మ గురించి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, గ్రామం మొత్తం శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత) తో కలిసి బహుమతులు, చాక్లెట్స్ పంచినవారు. పాటలు, నృత్యాలతో సందడిగ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి, క్రీస్తు జన్మ గురించి వివరిస్తూ, సంక్షేమ సంకల్పాలు వ్యక్తం చేసిన సంఘం సభ్యులు,…

Read More
A series of thefts in Khammam district, particularly in Penuballi Mandal, have caused fear among locals. Police are investigating the incidents to catch the culprits.

ఖమ్మం జిల్లాలో వరస దొంగతనాలు కలకలం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో వరస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజులు వ్యవధిలోనే ఐదు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి పెనుబల్లి మండలం మండలపాడులో లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో నగదు బంగారం, చోరీకి గురి అయ్యాయి. 150 గ్రాములు బంగారం, మూడు లక్షల 80 వేల రూపాయలు నగదు దొంగల అభయరించారు. అదేవిధంగా లంక సాగర్ లో హోటల్ కౌంటర్ పగలగొట్టి 20,000 నగదు దోసకు పోయారు.లింగగూడెం గ్రామంలో చీకటి రాజా అనే వ్యక్తి…

Read More
Minister Ponguleti Srinivas Reddy inaugurated a cotton purchase center in Khammam, assuring support to farmers affected by recent rains and emphasizing government efforts for their welfare.

పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పత్తి సి. సి. కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. .. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి వర్షాలు పెద్ద ఎత్తున కురవడంతో పత్తి పంట రైతులు నష్టపోయారు వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సి. సి. కేంద్రాలు ఏర్పాటు చేశామని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు…

Read More