Former MLA Vasupalli Ganesh provided ₹10,000 medical aid to YSRCP leader Adapa Shiva as part of his welfare activities.

దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ సేవా కార్యక్రమం

దక్షిణ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, వారికి సేవ చేయడం తన ధర్మంగా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన సహాయ హస్తాన్ని అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా, ప్రమాదంలో కాలుఫ్రాక్చర్ అయిన వైసీపీ 29వ వార్డ్ సీనియర్ నాయకుడు అడపా శివకు మెడికల్ ఖర్చుల కోసం రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా…

Read More
A massive fire broke out at Daddy LJ Grand Hotel near Daba Gardens, Visakhapatnam, with fire safety and police teams rushing to the scene.

విశాఖ డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నం డాబా గార్డెన్ సమీపంలోని డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో మొత్తం 13 గదులుండగా, 9 గదుల్లో అతిథులు ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదం గమనించిన వెంటనే హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైరుసేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైరుసేఫ్టీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. టూ టౌన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు…

Read More
Christian Minority Council in Visakhapatnam demands protection of Christian sacred sites, urging action against unauthorized activities near the burial ground.

క్రిస్టియన్ స్మశాన వాటిక రక్షణకు మైనారిటీ కౌన్సిల్ డిమాండ్

విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలోని క్రిస్టియన్ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పవిత్రత దెబ్బతింటోందని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల సమావేశాలు, వాణిజ్య ప్రకటనల బోర్డులు పవిత్ర స్థలానికి హాని కలిగిస్తున్నాయని కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ వి. శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ, రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ ఫ్రెంచ్ పాలనలో నిర్మించబడిందని వివరించారు. “మోర్స్…

Read More
Telugu Shakti leader B.V. Ram demands immediate reconstruction of Tarakarama Kalyana Mandapam in Gajuwaka.

తారకరామ కళ్యాణ మండప పునఃనిర్మాణంపై తక్షణ చర్య అవసరం

గాజువాక తుంగ్లాంలోని తారకరామ కళ్యాణ మండపం పునఃనిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. ఈ కట్టడం దివంగత ఎం.వి.వి.ఎస్. మూర్తి ఆధ్వర్యంలో 1995లో నిర్మించబడింది. అయితే, కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరింది. జీవీఎంసీ గతేడాది టెండర్ పిలిచినా, నిర్మాణ పనులు ఆలస్యం కావడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. పునఃనిర్మాణ పనులు కొద్దికాలం కొనసాగిన తర్వాత అధికారుల ఆదేశాలతో నిలిపివేయబడ్డాయి. భవన నిర్మాణ స్థలంలో చెరువు ఉందనే కారణాన్ని చూపి…

Read More
Former corporator Satyavati, Koteshwar Rao, and followers joined TDP. Ganababu welcomed them with the party scarf.

గోపాలపట్నంలో మాజీ కార్పొరేటర్ సత్యవతి టీడీపీలో చేరిక

విశాఖపట్నం గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో టీడీపీకి భారీ చేరిక జరిగింది. వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ అయితంశెట్టి సత్యవతి, నాయకులు అయతంశెట్టి కోటేశ్వరరావు, అయతంశెట్టి గోపీ, అనుచరులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు సమక్షంలో చేరిక జరిగింది. ఈ సందర్భంగా గణబాబు గారు కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి పని చేస్తుందని, ప్రజలకు మేలు…

Read More
Anantapur Urban MLA Daggupati Prasad met former Union Minister and Vijayawada West MLA Sujana Chowdary in Hyderabad. They discussed various issues, including development in Anantapur.

సుజానా చౌదరిని కలిసిన అనంతపురం ఎమ్మెల్యే

హైదరాబాదులోని సుజనా చౌదరి గారి కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజానా చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. ఈ భేటీలో రెండు నేతలు అనేక అంశాలపై చర్చించుకున్నారు, ముఖ్యంగా అనంతపురం అభివృద్ధి గురించి. అనంతపురం జిల్లా అభివృద్ధిపై ఆరా తీసిన ఎమ్మెల్యే సుజానా చౌదరి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సాయంతో చేయనున్న పనుల గురించి…

Read More
Police seized nearly 100 kg of ganja in Malkapur after locals tipped them off. Four suspects, renting a house, are reportedly absconding.

మల్కాపురంలో గంజాయి కలకలం, 100 కేజీలు స్వాధీనం

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేగింది. శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పడి, ఒక పాడుబడ్డ ఇంటిలో గంజాయి నిల్వ పెట్టినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే ఇంటిని సోదం చేసి, సుమారు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్స్ యువకులు గంజాయి నిల్వ చేసినట్లు గుర్తించారు. సమాచారం అందించిన స్థానికుల ప్రకారం,…

Read More