Pedagantyada SC School has only 38 students, and teachers urge more enrollments to sustain the institution.

విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఎస్సీ స్కూల్ భవిష్యత్ సంక్షోభం

పెదగంట్యాడ గ్రామంలోని 75వ వార్డు, దుర్గవానిపాలెం ఎంపీపీ ఎస్సీ స్కూల్ 1981లో గ్రామస్తుల పోరాటంతో స్థాపించబడింది. అప్పటి నుంచి రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తోంది. ఈ స్కూల్ మంచి క్రమశిక్షణతో, శుభ్రతతో, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో స్కూల్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్స్, మినరల్ వాటర్ ప్లాంట్, శుభ్రమైన టాయిలెట్స్, ఆధునిక వంటగది, రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం లాంటి అన్ని హంగులు ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగి…

Read More
Workers protested demanding the withdrawal of the showcause notice to the Steel CITU Honorary President and the resolution of workers' issues.

స్టీల్ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కార్మికుల నిరసన

విశాఖ స్టీల్ యాజమాన్యం స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షుడు జె అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణమే ఉపసంహరించాల్సిందిగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎన్ రామారావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. “షోకాజ్ నోటీసు తక్షణమే ఉపసంహరించాలి”, “కార్మిక సమస్యలు పరిష్కరించాలి” అనే నినాదాలతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ రామారావు మాట్లాడుతూ, స్టీల్ పరిరక్షణ ఉద్యమాన్ని…

Read More
Gajuwaka police arrested 57 people for open drinking in a special drive, registered cases, and sent them to court.

గాజువాకలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్, 57 మంది అరెస్ట్

గాజువాక పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గాజువాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలను సిఐ పార్థసారథి నేతృత్వంలో ఎస్సైలు రాధాకృష్ణ, రవికుమార్, మన్మధరావు, నజీర్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 57 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు….

Read More
J.V. Ratnam urged people to reduce plastic use and conserve water resources. Green Climate Team NGO conducted an awareness program.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో, సస్టైనబుల్ రీజిలియన్స్ యూనిట్ – జివిఎంసి భాగస్వామ్యంతో మద్దిలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించుకోవడం, ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో రోటరేక్ట్…

Read More
In Sundarayya Colony, a sand lorry lost control and crashed into a xerox shop, killing a 58-year-old man. Another woman narrowly escaped the accident.

సుందరయ్య కాలనీలో ఇసుక లారీ ప్రమాదం, 58 ఏళ్ల వ్యక్తి మృతి

సుందరయ్య కాలనీలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం అనేక మంది పసికందులను కంటతడి పెట్టించింది. ఇసుక లారీ బిగ్ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అది సరిగ్గా జిరాక్స్ షాప్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఉక్కు ఉద్యోగి వెంకట రమణ (58) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇసుక లారీ తృటిలో మరో యువతిని ఢీకొనకుండా అటుగా తిరిగి వెళ్లింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డది, అయితే ఈ సంఘటన మొత్తం స్థానికులలో తీవ్ర ఆందోళన…

Read More
The prestigious Mrs. Vizag 2024 poster was unveiled in Visakhapatnam, highlighting women's empowerment and upcoming auditions for the grand finale.

విశాఖలో మిస్సెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఆవిష్కరణ

విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్లో విషెస్ వైజాగ్ 2024 పోస్టర్ ఘనంగా ఆవిష్కరించబడింది సుమారు 12 సంవత్సరాలుగా హంసయిర్ ఆధ్వర్యంలో మిస్సెస్ వైజాగ్ జరుపబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిస్సెస్ వైజాగ్ 23 సాక్షి బజాజ్ మరియు మిస్సెస్ వైజాగ్ 2023 సబ్ టైటిల్ హోల్డర్స్ మాట్లాడుతూ హ్యాండ్సయిర్ నిర్వహించే మిస్సెస్ వైజాగ్ విశాఖపట్నం కి ప్రతిష్టాత్మకంగా ఉంటుందని కొనియాడారు పోస్టర్ ఆవిష్కరణ లాస్ట్ ఇయర్ విన్నర్స్ మరియు సబ్ టైటిల్ హోల్డర్స్ మరియు…

Read More
The APWJF Gazuwaka Unit meeting at Krishna Yadav Kalyana Mandapam was grand, electing a new committee unanimously, with prominent attendees.

గాజువాక యూనిట్ సభ్య సమావేశం విజయవంతం

ఏపీడబ్ల్యూజేఎఫ్ గాజువాక యూనిట్ సర్వ సభ్య సమావేశం గాజువాక శ్రీ కృష్ణ యాదవ కళ్యాణ మండపంలో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. టీడీపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గాజువాక యూనిట్ కు గౌరవ అధ్యక్షుడుగా డి. నారాయణరావు(ఆంధ్ర జ్యోతి), అధ్యక్షుడిగా పితాని సూర్య ప్రసాద్(ఆజాద్), ఉపాధ్యక్షులుగా ఎం. గిరిబాబు( ఆంధ్ర జ్యోతి),…

Read More