A raid was conducted in Mediwada village of Anakapalli district, seizing 20 liters of illicit liquor and destroying 1500 liters of sugarcane mash used for its production.

మేడివాడ గ్రామంలో నాటు సారా పై పోలీసులు దాడి

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలంలోని మేడివాడ గ్రామ శివార్లలో నాటు సారా తయారీపై అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఎన్.సుర్జిత్ సింగ్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ వి.సుధీర్ గారి ఆదేశాల మేరకు దాడులు జరిగాయి. ఈ దాడిలో 20 లీటర్ల నాటు సారాను సీజ్ చేసి, నాటు సారా తయారీకి ఉపయోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడికి సంబందించి మేడివాడ గ్రామానికి చెందిన గేడి చిన్నాలు మరియు…

Read More
MGNREGA workers in Devarapalli stage protests demanding release of pending wages; anger erupts against central and state governments.

ఉపాధి బకాయిలపై కూలీల ఆందోళన, డిమాండ్లు

దేవరాపల్లి మండలంలోని వాకపల్లి పంచాయతీలో గురువారం ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 13 వారాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారు చేతులెత్తి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌ను దండం పెడుతూ తమ గళం వినిపించారు. జిల్లావ్యాప్తంగా రూ.55 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు “చెల్లింపులు లేకపోతే ఎలా బ్రతకాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పనిచేసిన పనులకు సరైన రుసుము లేక, రోజువారీ అవసరాలు తీరడం…

Read More
A youth named Pavan was murdered near Garnikam on Sunday night. Police are investigating the motive behind the killing.

రావికమతం వద్ద యువకుడి హత్య, విచారణలో పోలీసులు

విశాఖపట్నం జిల్లాలోని రావికమతం మండలం గర్ణికం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. మేడివాడకు చెందిన 22ఏళ్ల కొలిపాక పవన్ కుమార్ అఘాయిత్యానికి గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి నుంచి క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు….

Read More
A woman was brutally murdered in Anakapalli, her body dismembered and dumped by the roadside, causing shock and panic.

అనకాపల్లి జిల్లాలో దారుణ హత్య – దుండగుల పాశవికత్వం

అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం బయ్యవరంలో జరిగిన ఘోర హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు నరికి హత్యచేసి, ఆమె శరీరాన్ని నడుము నుంచి కింద భాగాన్ని వేరు చేసి దుపట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు. ఈ అమానుష ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. దుపట్లో ఒక చేయి, కాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళ వయసు…

Read More
Tribals stage unique protest with doli yatra demanding Donkada road work. Warn of agitation at the Collector’s office if delays continue.

డొంకాడ రోడ్డు కోసం గిరిజనుల డోలు యాత్ర – కందుకుందనం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కె.ఎల్లవరం పంచాయతీ పరిధిలోని డొంకాడ PVTG కొందు గిరిజన గ్రామం రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 29 కుటుంబాలు, 180 మంది జనాభా జీవిస్తున్న ఈ గ్రామానికి కనీస వసతులు లేవు. గతంలో ప్రభుత్వం రూ. 1.35 కోట్లు మంజూరు చేసినా, ఫారెస్ట్ అనుమతుల లేమితో పనులు ఆగిపోయాయి. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు అయినా ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదు. జనవరి 22న, సమస్యను అధికారులకు తెలియజేసేందుకు గిరిజనులు…

Read More
MGNREGA workers staged a unique protest in Devarapalli, demanding immediate payment of pending wages.

ఉపాధి హామీ కూలీల భకాయిల చెల్లింపుపై ఆందోళన

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న నేతృత్వంలో ఉపాధి హామీ కూలీలు తమ బకాయిల చెల్లింపును కోరుతూ దేవరాపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకులు పట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. “బకాయిలు చెల్లించండి – తిండి అయినా పెట్టండి!” అంటూ నినాదాలు చేశారు. గత ఐదు వారాలుగా కూలీల బిల్లులు చెల్లించకపోవడంతో, వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో, చాలా మంది కూలీలు గ్రామాలు…

Read More
Home Minister Vangalapudi Anita took a holy dip at Revupolavaram, interacted with devotees, and assured that all arrangements were in place.

మాఘ పౌర్ణమి పుణ్యస్నానం – భక్తులకు అన్నీ ఏర్పాట్లు!

మాఘ పౌర్ణమి తీర్థ మహోత్సవం సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత రేవుపోలవరంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం లక్ష్మి మాధవ స్వామిని దర్శించుకుని భక్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రేవుపోలవరంలో మహోత్సవ ఏర్పాట్లు గాలికి వదిలేశారని మంత్రి విమర్శించారు. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం…

Read More