In Chaitanyapuri under LB Nagar, a youth was brutally killed with knives due to an old rivalry. The police have initiated an investigation into the incident.

ఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో పాత కక్షల కారణంగా సంజయ్ మరియు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో సంజయ్, మనోజ్, సంజీవ్ లతో ఉన్న కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో పెద్దలు మధ్యలో చేరి, 3 లక్షల రూపాయలు సంజయ్‌కు ఇమ్మని సమస్య పరిష్కరించారు. కానీ సంజయ్, ఈ సమస్యపై సమయం గడిచిన తరువాత తన తోటి స్నేహితులతో…

Read More
Agricultural Market Committee oath ceremony held in Ranga Reddy, attended by Minister Sridhar Babu and KLR.

రంగారెడ్డిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేఎల్ఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహేశ్వరం పట్టణంలో వారికి కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం అందించారు. స్వాగత కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాలు, భారీ వాహన శ్రేణితో నగరం కదిలిపోయింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీలో…

Read More
Rachakonda Commissioner G. Sudheer Babu conducted a surprise visit to Saroor Nagar PS to review security arrangements.

సరూర్నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా పరిశీలించిన కమిషనర్

రాచకొండ కమిషనరేట్ కమిషనర్ జి. సుధీర్ బాబు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో జరుగుతున్న విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. స్థానికులు పోలీసుల సేవలపై ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. కమిషనర్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్, సీసీటీవీ నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో…

Read More
Congress Corporator Demands KCR’s Salary Refund

కేసీఆర్ జీతం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్ డిమాండ్

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జీతాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై 14 నెలలు గడుస్తున్నా తన నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని…

Read More
Fast-track court sentences the accused to one year in jail with a ₹2,000 fine for harassing a minor girl.

మైనర్ బాలిక వేధింపుల కేసులో నిందితుడికి ఏడాది జైలు

ఎల్.బి.నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన నిందితుడు పల్లపు మహీంద్రను కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడు బాలికను అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసిక ఒత్తిడి కలిగించేలా మౌఖికంగా వేధించాడని విచారణలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానానికి అప్పగించారు. ఈ కేసు క్రైమ్ నెంబర్ 283/2023గా నమోదై, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354(D), 506 IPC & పోక్సో చట్టం సెక్షన్ 11, 12 కింద విచారణ జరిగింది. రంగారెడ్డి…

Read More
A tragic incident in Balapur where a minor girl lost her life due to electric shock. Police have initiated an investigation.

విద్యుత్ షాక్‌తో మైనర్ బాలిక మృతి – బాలాపూర్‌లో విషాదం

మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాహినగర్ ప్రాంతంలోని అలీనగర్ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక విద్యుత్ ఘాత్కానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫాతిమా అనే బాలిక వాషింగ్ మిషన్ ఆన్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మిషన్‌లో నీరు పోసిన తర్వాత, తెగిపోయి ఉన్న విద్యుత్ ఎక్స్టెన్షన్ వైర్లను గమనించకుండా స్విచ్ ఆన్ చేయడంతో…

Read More
In LB Nagar, a husband surrendered to the police, claiming to have killed his wife. The police are investigating the accused, Venkatesh.

ఎల్బీనగర్‌లో భార్య హత్యాయత్నం, భర్త లొంగింపు

భార్యాభర్తల మధ్య వివాదాలు సాధారణమైనప్పటికీ, ఈ ఘటన మాత్రం ఇంటి కలహాలు ఎంత తీవ్రమవుతాయో తెలియజేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో, భార్యను హత్య చేశానంటూ భర్త వెంకటేష్ స్వయంగా పోలీసులకు లొంగిపోయిన సంఘటన కలకలం రేపింది. గోడకు తలను కొట్టడంతో భార్య సునీత స్పృహ తప్పి పడిపోయిందని చెప్పిన ఆయన, అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎల్బీనగర్ పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని…

Read More