A peaceful rally was held in Punganur to pay homage to victims of the Pahalgam attack and raise voice against terrorism, demanding strict punishment to culprits.

ఉగ్రదాడి బాధితులకు పుంగనూరులో నివాళి

పుంగనూరు పట్టణంలో హిందూ కుల సంఘాల ఐక్యత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైనవారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నగిరి ప్యాలెస్ నుండి ప్రారంభమైన ర్యాలీ, పట్టణంలోని ముఖ్య కూడలుల గుండా ప్రదర్శనగా సాగి ఎన్.టి.ఆర్ సర్కిల్‌ వరకు చేరింది. “ఉగ్రవాదం నశించాలి”, “అమరుల…

Read More
A lawyer in Punganur lodged a complaint demanding sedition charges against Y.S. Sharmila for her comments on PM Modi.

షర్మిలపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు

పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పై రాజద్రోహం మరియు దేశద్రోహం కేసులు నమోదు చేయాలని న్యాయవాది పూల ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీపై షర్మిల చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక భావాలను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు చేసిన పూల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, షర్మిల రక్షణ రంగంపై, ప్రధానిపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు…

Read More