February 18, 2026
A1tv Telugu News

Category : YSR KADAPA

YSR KADAPA News

APPulivendlaYSR KADAPA

YS Jagan Pulivendula Tour: నేడు పులివెందుకు  వైఎస్ జగన్

Bajaswamy
YS Jagan Pulivendula tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకునే ఆయన, రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్...
APKadapaYSR KADAPA

ఈ 19న కడపకు సీఎం చంద్రబాబు: CM Chandrababu Kadapa Visit

Bajaswamy
ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాను సందర్శించనున్నట్లు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి(Pendlimarri) మండలంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పీఎం కిసాన్(PM Kisan)...
APKadapaPulivendlaYSR KADAPA

Digital Arrest Scam:పులివెందులలో 12 మంది సైబర్ ముఠా గ్యాంగ్ అరెస్ట్

Bajaswamy
Kadapa Digital Fraud:కడప జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న 12 మంది అంతర్రాష్ట్ర సైబర్ ముఠాని  పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.కడపలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు...
Pulivendla

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల వేడెక్కిన ప్రచారం – టీడీపీ, వైఎస్సార్సీపీ ఘర్షణలతో ఉద్రిక్తత

admin
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, రెండు పార్టీల నాయకులు, శ్రేణులు ఘర్షణలకు దిగడంతో పరిస్థితి తీవ్రతరం అయింది. ముఖ్యంగా మంగళవారం, బుధవారం...
Pulivendla

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ–వైఎస్సార్సీపీ ఘర్షణ – ఉద్రిక్తతపై డీఐజీ హెచ్చరిక

admin
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నిక రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇరుపార్టీల అగ్రనేతలు...
Pulivendla

వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు – అవినాష్, జగన్ పై తీవ్ర ఆరోపణలు

admin
పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుమార్తె వైఎస్ సునీత, దంపతులు రాజశేఖర్ రెడ్డి, వివేక భార్య...
APYSR KADAPA

భారతి సిమెంట్ మైనింగ్ పేలుళ్లపై గ్రామస్తుల ఫిర్యాదు

admin
వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలో మైనింగ్ పేలుళ్లతో ఇళ్లకు గండిపడుతోందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్ కంపెనీ నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ వల్ల ఇళ్ల గోడలు చీలిపోతున్నాయని, భద్రత లేకుండా...