ఉచిత ఇసుక పథకాన్ని దళారులు లాభాల బాటలోకి

ఉచిత ఇసుక పథకం దారితప్పింది..

ఉచిత ఇసుక పథకం దారితప్పింది దళారుల దోపిడీతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన ఉద్దేశ్యం ప్రజలకు ఇసుక సులభంగా, తక్కువ ధరకు అందించడమే. అయితే కొందరు దళారులు ఈ పథకాన్ని తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వం నిబంధనలను సడలించినా, దాన్ని ఇసుకాసురులు తమకనుకూలంగా మార్చుకుని భారీ లాభాలు పొందుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇసుక కోసం గగ్గోలు పెడుతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, చాగంటిపాడు, కళ్లంవారిపాలెం, ఐలూరు గ్రామాల్లోని ఇసుక క్వారీల్లో…

Read More
విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

 విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మరియు పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు.మండవ జానకిరామయ్య సుమారు 27 సంవత్సరాల పాటు విజయ డెయిరీ ఛైర్మన్‌గా పనిచేశారు. తన పదవీకాలంలో పాడి రైతుల ఆదాయాన్ని పెంచడం, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక సంస్కరణలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో…

Read More

వజ్రాల వెనుక వరదలో చిక్కుపడ్డ 50 మందిని కాపాడిన స్థానికులు

అనూహ్య వరదలో చిక్కుకున్న వజ్రాల వేటగాళ్లు – 50 మందిని కాపాడిన స్థానికుల సాహసం కృష్ణా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రాణాంతక ప్రమాదంగా మారే అవకాశం ఉన్నా, స్థానికుల సమయోచిత చర్య వల్ల అది పెద్ద దురంతంగా మారకుండా తప్పింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో సుమారు 50 మంది వజ్రాల అన్వేషకులు వరద ముప్పులో చిక్కుకున్నా, స్థానికులు చూపిన సాహసం వారికి ప్రాణదాతగా నిలిచింది. వివరాల్లోకి…

Read More

కృష్ణా నదిలో ఇసుక ధర పెంపు వెనక గుట్టు – టన్నుకు ₹66 బదులు ₹215!

కృష్ణా నదిలో పంటు నడిపేందుకు డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక తవ్వే సంస్థకు అసలు అనుమతులు ఒక్క టన్నుకు ₹66 ధరతో విక్రయించేలా మంజూరయ్యాయి. కానీ ఆ తర్వాతి దశలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) నుంచి ₹215 ధరతో అమ్ముకునేందుకు మార్గం సుగమం కావడంతో, ఆ సంస్థకు అనూహ్యంగా భారీ లాభాలు వచ్చాయి. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు, లాబీయింగ్ పనిచేశాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనుమతుల అసలు ఉద్దేశ్యం “కృష్ణా గోదావరి వాటర్‌వేస్‌” అనే…

Read More
Under DGP's orders, Krishna police conduct special night vehicle checks to ensure law and order across the district.

కృష్ణాజిల్లాలో రాత్రి వాహనాలపై స్పెషల్ డ్రైవ్

కృష్ణాజిల్లాలో రాత్రి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాలతో కృష్ణాజిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక రాత్రి తనిఖీలు చేపట్టింది. ప్రధాన రహదారి కూడళ్ళలో వాహనాలను అడ్డుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించారు. భద్రతకు ప్రాధాన్యత జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకై ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టిన పోలీసులు, అనుమానాస్పద వాహనాలను నిలిపి, వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఆర్….

Read More
Poshan Pakhwada campaign held in Telaprolu to spread awareness on maternal nutrition and healthy practices among pregnant women and mothers.

తేలప్రోలు గ్రామంలో పోషణ పక్వాడా అవగాహన ర్యాలీ

పోషణ పక్వాడా కార్యక్రమానికి తేలప్రోలు గ్రామంలో విశేష స్పందనఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామ సచివాలయంలో ఏప్రిల్ 8వ తేదీన పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఏప్రిల్ 8 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ ప్రచారంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, తల్లుల కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యంగా శిశువుల తొలి 1000 రోజుల సంరక్షణపై ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రచారం చేయడం లక్ష్యంగా ఉంది. అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మాటలుఈ కార్యక్రమంలో…

Read More
Two arrested in the Gannavaram gang rape case, while police search for six more suspects, says SP Gangadhara Rao.

గన్నవరం గ్యాంగ్ రేప్ ఘటన – ఇద్దరు అరెస్ట్, మరో 6మందికి గాలింపు

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈనెల 14న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరావు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో తొలుత మిస్సింగ్‌గా నమోదైన మైనర్ బాలికపై ఎనిమిది మంది మూడు రోజులు పాటు అత్యాచారం చేశారని విచారణలో వెల్లడైంది. జి.కొండూరు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన స్నేహితుల ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే…

Read More