కొచ్చి తమ్మనం ప్రాంతంలో కూలిపోయిన కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్ దృశ్యం

కొచ్చిలో షాక్! కూలిపోయిన KWA వాటర్ ట్యాంక్ – 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాలపైకి! 

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో తమ్మనం ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీ (KWA)కి చెందిన ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు “1.38 కోట్ల లీటర్ల నీరు”ఒక్కసారిగా జనావాసాలపై విరుచుకుపడింది. దీంతో అనేక ఇళ్లు నీటమునిగి, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్ల పైభాగాలు కూలిపోగా, వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ALSO READ:దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం  రాత్రి “2 గంటల…

Read More
దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం

దేశంలో మరో పెద్ద ఉగ్ర కుట్ర భగ్నం – ఫరీదాబాద్‌లో భారీగా RDX స్వాధీనం 

దేశ భద్రతను కుదిపివేయాలన్న ఉద్దేశ్యంతో జరిగిన మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), జమ్మూ కశ్మీర్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక వైద్యుడి ఇంట్లో విస్తారమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. దాదాపు “300 కేజీల RDX”, “ఏకే-47 రైఫిళ్లు”, అలాగే”మందుగుండు సామాగ్రి ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్‌లో”డాక్టర్ ఆదిల్” అనే…

Read More
వర్షం అడ్డంకిగా మారినా, టీ20 సిరీస్‌ భారత్‌ ఖాతాలోనే

IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన ఐదో మ్యాచ్‌ – సిరీస్‌ భారత్‌ సొంతం

భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు వర్షం కారణంగా రద్దయింది. నవంబర్‌ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది. తీవ్ర వర్షం, మెరుపుల కారణంగా ఆటను మళ్లీ…

Read More
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల (Winter Session) షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ALSO…

Read More
Ind vs Aus 5th T20I: బ్రిస్బేన్‌ గబ్బాలో జరుగుతున్న ఐదవ టీ20లో వర్షం ఆటకు అంతరాయం

Ind vs Aus 5th T20I:గబ్బాలో వర్షం అంతరాయం – గిల్, అభిషేక్‌ శర్మ దూకుడు బ్యాటింగ్‌!

భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక పోరుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఆ నిర్ణయాన్ని భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మలు దూకుడు బ్యాటింగ్‌తో సవాల్‌ విసిరారు. ALSO READ:తిరుపతి మామండూరులో పవన్‌ కళ్యాణ్‌ అటవీ పర్యటన సందడి మొదటి ఓవర్‌ నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిన టీమిండియా…

Read More
IND vs AUS 5వ టీ20 మ్యాచ్‌ గాబాలో రసవత్తర పోరు

IND vs AUS 5వ టీ20: సిరీస్‌ కైవసం దిశగా భారత్, ఒత్తిడిలో ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి పోరు ఈరోజు గాబాలో జరగనుంది. ఇప్పటికే 3–1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ తమదే అవుతుంది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం సిరీస్‌ను కనీసం ‘డ్రా’గా ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. స్వదేశంలో ఓటమి తప్పించుకోవాలనే ఒత్తిడిలో కంగారూలు కనిపిస్తున్నారు. బౌన్స్‌ ఉన్న గాబా పిచ్‌లో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. భారత బ్యాటింగ్‌ వైపు చూస్తే శుభ్‌మన్ గిల్‌ ఫామ్‌పై ఇంకా…

Read More
మ్మూకాశ్మీర్ కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న భారత సైన్యం

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: కేరన్‌ సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది. కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం ఆధారంగా నవంబర్‌ 7న సైన్యం ఆపరేషన్‌ ప్రారంభించింది. మొదటగా భద్రతా దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించగా, వెంటనే ప్రతిస్పందించి కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది ఇంకా నక్కి ఉండొచ్చని సైన్యం అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. ALSO READ:రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని…

Read More