An awareness program on superstitions was held in Mentada, followed by blanket distribution to villagers.

మెంటాడలో మూఢనమ్మకాలపై అవగాహన, దుప్పట్ల పంపిణీ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పనసల వలస గ్రామంలో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడుతూ మానవాతీత శక్తులు లేవని, కొందరు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తుల మాటలు నమ్మి ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. మకువ మండలంలో గతంలో జరిగిన మూఢనమ్మకాల కారణమైన హత్యలను ఉదాహరణగా చూపుతూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక…

Read More

అండర్-17 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిసాయి

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో అండర్-17 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు 6-8 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. 500 క్రీడాకారులు, 100 అధికారులతో పోటీలు ఘనంగా జరిగాయి. విజేతలకు బహుమతులు పంపిణీ చేసి, రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Read More
Minister Sandhya Rani condemned the sexual assault on a three-and-a-half-year-old girl, emphasizing the need for societal change and strict punishment for offenders.

అమానుష లైంగిక దాడిని ఖండించిన మంత్రి సంధ్యారాణి

అభం శుభం తెలియ‌ని చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌ అత్యంత అమానుష‌మ‌ని, హేయ‌మ‌ని, దీనిని ప్ర‌తీఒక్క‌రూ ఖండించాల‌ని రాష్ట్ర గిరిజ‌న‌, మహిళా శిశు సంక్షేమ‌శాఖామంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి కోరారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా స‌మాజంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. గంట్యాడ మండ‌లంలోని ఒక గ్రామంలో అత్యాచారానికి గురై, విజ‌య‌న‌గ‌రం ఘోషా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మూడున్న‌ర ఏళ్ల బాలిక కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి సోమ‌వారం ప‌రామ‌ర్శించారు. వారికి ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌గా…

Read More
Chairman Majji Srinivasa Rao addressed a press meet, highlighting the negligence of the previous government in handling health issues and requesting support for affected families.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రెస్ మీట్

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ… గుర్ల మండలం లో డయేరియా బాధితులని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గ్రామాలను పట్టించుకోలేదని డయేరియా రావడానికి గత ప్రభుత్యం నిర్లక్ష్యం వల్లే డయేరియా మరణాలు పెరిగాయని అన్నందుకు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి కుటమీ ప్రభుత్వం వైఫల్యం వల్లే అనారోగ్యాలు సంభవిస్తున్నాయని చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

Read More
Tehsildar Korada Srinivas Rao inspected Gurl village in Vizianagaram district due to dysentery deaths. He emphasized sanitation and health measures for villagers to ensure a safe environment.

గుర్ల గ్రామంలో ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తహసీల్దార్

విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో ప్రభలిన అతిసార వ్యాధి మరణాలతో మెంటాడ మండల తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెంటాడ తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గురువారం జయితి గ్రామంలో పర్యటించారు. మురుగు కాలువలు, అపరశుద్యాన్ని పరిశీలించారు. రక్షిత నీటి పథకాన్ని కూడా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పరిశుభ్రం చేశారా? లేదా ?అన్న విషయంతో పాటు గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉందన్న విషయంపై…

Read More
Maunika, an 8th-grade student from Jayati High School, was selected for state-level kabaddi competitions after excelling in district-level matches. She received accolades from school authorities and local leaders.

మౌనిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి హైస్కూల్లో మంగళవారం 8వతరగతి విద్యార్థిని యవర్న మౌనిక అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 21న నెల్లిమర్ల మండలం రఘుమండలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో మౌనిక ప్రతిభ చాటింది. గతంలో మౌనిక నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. మౌనికను పీడీ చాపాన పోలమాంబను శాలువు, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, ఎంపికైన మౌనికను జయతి గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీ మన్నెపురి…

Read More
AITUC held a rally to the Vizianagaram Collectorate, demanding the government implement its promise to continue volunteer services and pass a resolution in the assembly.

వాలంటీర్ల విధులు కొనసాగించాలని ఏఐటీయూసీ ర్యాలీ

వాలంటీర్లను కొనసాగిస్తుమన్న కూటమి ప్రభుత్వ హామీ అమలు చేయాలని, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ గార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Read More