
మెంటాడలో మూఢనమ్మకాలపై అవగాహన, దుప్పట్ల పంపిణీ
విజయనగరం జిల్లా మెంటాడ మండలం పనసల వలస గ్రామంలో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడుతూ మానవాతీత శక్తులు లేవని, కొందరు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తుల మాటలు నమ్మి ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. మకువ మండలంలో గతంలో జరిగిన మూఢనమ్మకాల కారణమైన హత్యలను ఉదాహరణగా చూపుతూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక…